కొత్తగూడెం, అక్టోబర్ 29: ధరణితో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, అవకతవకలకు తావులేకుండా భూమి హక్కు పత్రాలు ఇంటికే వస్తున్నాయని కలెక్టర్ అనుదీప్ అన్నారు. ధరణి పోర్టల్ వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్�
దేశవాళి వరి వంగడాలు సాగు చేస్తూ అద్భుత ఫలితాలుఎకరానికి రూ.30 వేల వరకు ఆదాయంఆదర్శంగా నిలుస్తున్న రైతు వెంకట్రామిరెడ్డి మధిరరూరల్, అక్టోబర్ 28: ‘సాగులో కొత్త ఒరవడి ఎక్కడో ఒక చోట మొదలు కావాలి.. వచ్చిన దిగుబడ�
బొగ్గు బావులను కాపాడుకునేందుకు ఐక్య పోరాటాలుసింగరేణి గనులను వేలం వేసి ప్రైవేటుకు ఇవ్వొద్దుకేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికుల ఆందోళనటీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా నిరసన కొత్తగ�
ఖమ్మం/ ఖమ్మం వ్యవసాయం/ ఖమ్మం సిటీ, అక్టోబర్ 28: ప్రజల అభిమానాన్ని చూరగొన్న నేత.. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని వక్తలు పేర్కొన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెగ�
ఖమ్మం: ది గాడ్ థెరిస్సా మహిళా మండలి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో150 మంది నిరుపేద ముస్లిం మహిళలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఒక్కొక్క కిట్ లో1800 రూపాయల విలువ కలిగిన నిత్యావసర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా ది �
కొత్తగూడెం, అక్టోబర్ 27: తెలంగాణ ఉద్యమ సూరీడు కేసీఆర్ అని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆయన ఉన్నంత వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. కొత్తగూడ�
కొత్తగూడెం, అక్టోబర్ 27 : జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండల ప్ర
ఇల్లెందు, అక్టోబర్ 27: వచ్చే నెల 15న వరంగల్లో జరిగే విజయగర్జన సభను జయప్రదం చేయాలని, కనీవినీ ఎరుగని విధంగా ఇల్లెందు నియోజకవర్గం నుంచి తరలివెళ్లాలని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోర�
దుమ్ముగూడెం, అక్టోబర్ 27: ఏజెన్సీ యువత క్రీడల్లో రాణించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్ ఆకాంక్షించారు. మండలంలోని ములకపాడు పీహెచ్సీ వెనుక దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు కృషితో ఏర్పాటు చేసిన క్రీడ
ఖమ్మం :ట్రాఫిక్ నియమ నిబంధనలు అతిక్రమించి రోడ్లపై వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్ సిఐ అంజలి అన్నారు. ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి మద్యం మత్తు�
కామేపల్లి: ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. కామేపల్లి మండల పరిధిలోని బర్లగూడెం గ్రామానికి చెందిన బానోత్ పాండు, ధారావత్ రమ్యశ్రీ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురు పెండ్లి చేసుకునేందుక
కల్లూరు : మండల పరిధిలోని విశ్వనాథపురం ప్రాథమిక పాఠశాలకు తోపుడుబండి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ సంస్థ అధినేత సాధిక్అలీ పాఠశాల నిర్వాహకులకు టీవీని బుధవారం వితరణగా అందజేశారు. నిరుపేద విద్యార్థులకు ప్రత్యక్ష త
జోడేడ్లలా అభివృద్ధి, సంక్షేమం రూ.వేల కోట్లతో ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులు కరువు భూముల్లో కృష్ణాజలాలు సీతారామతో బీడు భూములకు గోదావరి జలాలు రూ.335.59 కోట్లతో భక్తరామదాసు పూర్తి భగీరథ ద్వారా 4.75 లక్షల కుటుంబా�