బోనకల్లు: వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మండలంలో విద్యుత్ షాక్తో ఒకరు మృతిచెందగా, మరొకరు వాటర్ట్యాంక్పై నుంచి జారీపడి మృతిచెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గోవిందాపుర�
కల్లూరు : తెలంగాణ రాష్ట్రంలో గురుకుల కళాశాలలు, పాఠశాలలను పునఃప్రారంభమయ్యాయి. గురువారం కల్లూరు మండలంలోని వసతిగృహాలు, గురుకుల కళాశాల, పాఠశాలలు తెరుచుకున్నాయి. దీంతో దూరప్రాంతాల నుంచి తల్లిదండ్రులు తమ పిల�
విజయగర్జనను విజయవంతం చేయాలి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పిలుపు తెలంగాణ భవన్లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నేతలతో సమావేశమైన కేటీఆర్ మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో హాజరైన ఎమ్మెల్యేల�
నేడు పునఃప్రారంభం 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రత్యక్ష బోధనకు అనుమతి సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు ఖమ్మం/కొత్తగూడెం ఎడ్యుకేషన్, అక్టోబర్ 20 : ఎట్టకేలకు గురుకులాలను పునః ప్రారంభించేందుకు హైకోర్టు అను�
భద్రాచలం, అక్టోబర్ 20 : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించే శబరి స్మృతియాత్రను ఈ ఏడాది కూడా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కొద్దిమంది గిరిజన భక్తులతోనే నిరాడంబ�
ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ఘనంగా మహర్షి వాల్మీకి జయంత్యోత్సవాలు మామిళ్లగూడెం, అక్టోబర్ 20: రామాయణ మహా కావ్యం ద్వారా మహర్షి వాల్మీకి సర్వజనులకు జ్ఞాన బోధన చేశారని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మహర�
మధిర: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా బుధవారం మధిర మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో మధిర కోర్టు న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్, జూనియర్ సివిల్ జ
మధిర: మధిర ఎమ్మెల్యే మల్లు భట్టీవిక్రమార్క చొరవతో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను బుధవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. తొర్లపాడు గ్రామ
ఖమ్మం : సమ్మెటివ్ అసెస్మెంట్-1 ప్రశ్నాపత్రాలను ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించాలని జిల్లా విద్యాశాఖాధికారి సిగసారపు యాదయ్య సూచించారు. బుధవారం ఖమ్మంలోని రిక్కాబజార్ పాఠశాలలో డీసీఈబీ ఆధ్వర్యంలో ఎస్ఏ-1 �
ఖమ్మం : మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీసీపీ ఇంజారపు పూజ, అడిషనల్ డీసీపీ కుమారస్వామి వాల్మీకి చిత్ర పటాని
ఖమ్మం: నవంబర్ 6వ తేదీ నుంచి దివ్యమణికంఠ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభం అవుతుందని ట్రస్టు చైర్మన్ చిర్రా రవి తెలిపారు. బుధవారం నగరంలోని ముస్తఫానగర్ లో అన్నదానం షెడ్ నిర్మా�
ఖమ్మం : రుణాలు పొందిన లబ్దిదారులు సద్వినియోగం చేసుకొని సకాలంలో రుణాలు చెల్లించాలని ఖమ్మం డీసీసీబీ సీఈఓ ఏ.వీరబాబు తెలిపారు. బుధవారం నగరంలోని పెవిలీయన్ గ్రౌండ్ లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రుణవిస్తరణ కార్య�
సత్తుపల్లి : న్యాయ సేవా సంస్థలు నిర్వహించే లోక్అదాలత్ల ద్వారా కేసులను సత్వరం పరిష్కరించుకోవాలని నాల్గవ అదనపు జిల్లా జడ్జి సీవీఎస్ సాయిభూపతి అవగాహన కల్పించారు. బుధవారం సత్తుపల్లి కోర్టు ఆవరణలో ఆజాది �
దళితబంధు కోసం మొదటి విడతగా రూ.100 కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్తోనే దళితసాధికారిత సాధ్యం నిరుపేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వ ఫలాలు చింతకాని సమావేశంలో జడ్పీ చైర్మన్ కమల్రాజు చింతకాని, అక్టోబర్ 19: అభినవ �