రెండు గదుల ఇంటిని నిర్మించి ఇచ్చిన ‘పాఠశాల ఫౌండేషన్’కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 17: మానసిక, శారీరక ఎదుగుదల లేని ఓ నిరుపేద యువతికి పాఠశాల ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ రెండు గదుల ఇంటిని నిర్మించి ఇచ్చి�
స్వగ్రామానికి నాలుగు మృతదేహాలుకన్నీరు మున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులుమృతుల కుటుంబాలను పరామర్శించిన జడ్పీ చైర్మన్ లింగాలముదిగొండ, అక్టోబర్ 17: మండల పరిధిలోని బాణాపురం వద్ద శనివారం రాత్రి అమ్మవార�
భద్రాద్రి జిల్లాలో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు నాలుగు జిన్నింగ్ మిల్లుల కేటాయింపు ఇప్పటికే కొన్నిచోట్ల పత్తితీత పనులు షురూ క్వింటాకు రూ.7,500 పలుకుతున్న ధర ఈసారి 20 లక్షల క్వింటాళ్లకు పైగా దిగుబడి అంచనా క�
ఖమ్మం ఎడ్యుకేషన్, అక్టోబర్ 16 : దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన పోటీ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. ఐఐటీ ఖరగ్పూర్ శుక్రవారం ప్రకటించిన జేఈఈ అడ్�
నేడు విజయదశమి పర్వం..దసరా వేడుకకు ఏర్పాట్లు సిద్ధంభక్తి శ్రద్ధలతో మహర్నవమి పర్వంకొత్తగూడెం కల్చరల్, అక్టోబర్ 14 : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన దసరా వేడుకలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆశ్వ
నూతన వ్యవసాయ చట్టాలతో అన్నదాతలకు అన్యాయంరైతులకు అండ కేసీఆర్ మాత్రమే: ఆర్.నారాయణమూర్తిసత్తుపల్లి/ అశ్వారావుపేట/ కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 14: నూతన వ్యవసాయ చట్టాలతో కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరు�
కల్లూరు:మండల పరిధిలోని పుల్లయ్యబంజర గ్రామంలో విజయదశమి పర్వదినం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన దేవీనరాత్రుల మండపం వద్ద అమ్మవారికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పూజలు నిర్వహించారు. అనంతరం మండప
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవీశరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారు మహిషాసురమర్ధి�
గుదిబండగా మారిన ‘గ్యాస్బండ’ భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు ప్రజలకు దసరా ‘ధరా’ఘాతం కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి కొత్తగూడెం, అక్టోబర్ 13: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పెట్రోలియం ఉత్పత్తుల ధరలకు అడ్డూ అదుపూ
వందశాతం వ్యాక్సినేటెడ్ జిల్లాగా భద్రాద్రి ఉండాలి2022 నాటికి కొవిడ్ రహిత జిల్లాగా ప్రకటించాలివ్యాక్సిన్ వేసుకుంటే 99.9 శాతం మరణాలు ఉండవుఏజెన్సీ జిల్లాకు ఇలాంటి కలెక్టర్ ఉండడం అదృష్టంఎమ్మెల్యే వనమా కృ�
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలకు న్యాయంఅభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసే టీఆర్ఎస్లోకి వలసలు30 కుటుంబాలు టీఆర్ఎస్లో చేరికల సభలో జడ్పీ చైర్మన్ చింతకాని, అక్టోబర్ 13: పల్లెల అభివృద్ధికి రాష్ట�
భద్రాచలం, అక్టోబర్ 13: వ్యవసారంగానికి అన్యాయం చేసే రైతు చట్టాలతో దేశానికే ముప్పు వాటిల్లుతుందని, కేంద్ర ప్రభుత్వం అనైతికంగా నల్ల చట్టాలను తీసుకువచ్చిందని సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి �