ఖమ్మం: ఖమ్మం నగరంలో కాల్వొడ్డు ప్రాంతంలో దేవినవరాత్రులు సందర్భంగా నవ దుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాలధారణ లోఉన్న భవానీలకు, ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిఅన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వెంకిస్వామి, నవీన్, సతీష్, సిద్దూ, రజినీ, జయమ్మ, నాగమణి, సౌజన్య, నవీన్, ఉదయ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.