భద్రకాళీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజైన బుధవారం భద్రకాళీ అమ్మవారు సరస్వతీమాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రక్తబీజహ దుర్గా క్రమంలో అమ్మవారికి పూజారాధన చేశారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ్గాభవాని మాత సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజైన సోమవారం పంచమిని పురస్కరించుకుని స్కంద మాత రూపంలో పెసర రంగు పట్టు వస్త్రంత�
భద్రకాళీ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఐదో రోజు సోమవారం భద్రకాళీ అమ్మవారు లలిత మహా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం లక్ష్మీతాయారు అమ్మవారు ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. నాలుగు రోజులుగా వైభవోపేతంగా కొనసాగుతున్న ఉత్సవాల్లో భాగంగా
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. మూడురోజులుగా ఉత్సవాలకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. మూ
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జోగుళాంబ అమ్మవారు కూష్మాండదేవీగా దర్శనమిచ్చారు. నిత్యపూజల్లో భాగంగా హోమా లు, బలిహరణలు, కుంకుమార్చనలు చేశారు. సాయం త్రం దశవిధహారతులు సమర్పించారు.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం భద్రకాళీ అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ, సాయంత్రం హంస వాహనంపై ఊరేగారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తు�
విజయవాడ (Vijayawada) కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో నాలుగోరోజు ఆదివారం అమ్మవారు లలితా త్రిపుసుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజైన శనివారం ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో అమ్మవారు గాయత్రీ మాత అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం చంద్రఘంటా క్రమంలో సింహ వా హనం, సాయంత్రం మహిషాసురమర్దిని దుర్గాక్రమంల�
ప్రసిద్ద భద్రకాళీ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. రెండో రోజైన శుక్రవారం అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా దర్శనమిచ్చారు. ఉదయం మకర, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై ఊరేగారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘ నంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన అ లంపూర్ జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో అలంకరించ�