ఏన్కూరు: విద్యార్థులకు చదవడం, రాయడం కోసం ఈ నెల 27 నుంచి నవంబర్ 27 వరకు జరిగే బేసిక్ త్రీఆర్స్ ప్రోగ్రాం ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అన్నారు. బుధవారం మండలంలోని రాయమాదారం, ఎర్రబో�
ఏన్కూరు: మండలంలోని రేపల్లెవాడకు చెందిన నిమ్మల పిచ్చయ్య(65) అనారోగ్యంతో బుధవారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పిం�
చింతకాని: దళితబంధుతో దళితుల జీవితాల్లో పెనుమార్పులు వస్తాయని, దేశంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండల పరిధిలో జగన్నాథపురంలో జర�
బోనకల్లు : మండలంలోని టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాలైన నూతన కమిటీలను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు సమక్షంలో ప్రకటించారు. మహిళా సంఘం అధ్యక్షురాలిగా బీ.సిలార్బీ, ప్రధాన కార్యదర్శిగా బోయినపల్లి వెంక�
ఖమ్మం : రోజు, రోజుకూ ఖమ్మంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య బృందం డీఎంహెచ్ఓ డాక్టర్ బీ. మాలతితో కలిసి నగరంతో విస్తృతంగా పర్యటించారు. నగరంలో అధికంగా కేసులు నమోదవుతున్న బీకే బజార్, ఖా�
ఆంధ్రా నుంచి వచ్చే ట్రాక్టర్లు సీజ్ రైతుల సహకారంతో అక్రమాలకు చెక్ సమావేశంలో ఆయిల్ఫెడ్ అధికారులు అశ్వారావుపేట టౌన్, సెప్టెంబర్ 28 : పామాయిల్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపినట్లు అశ్వారావుపేట పామాయిల�
కొణిజర్ల : భారీవర్షాల కారణంగా జలమయమైన డబుల్బెడ్ రూం ఇండ్లను ట్రైనీకలెక్టర్ బీ.రాహుల్, ఆర్డీవో రవీంద్రనాథ్లు మంగళవారం పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన వారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు
పెనుబల్లి: టీఆర్ఎస్ పార్టీ పెనుబల్లి మండల మహిళా విభాగాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అధ్యక్షురాలిగా మండలపరిధిలోని పాతకారాయిగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తేళ్లూరి భారతమ్మ, కార్యదర్శిగా వీయం బంజ�
బోనకల్లు : యాసంగిలో ఆరుతడి పంటల సాగు రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రావినూతల గ్�
బోనకల్లు: టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషిచేయాలని ఖమ్మంజిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు కోరారు. మంగళవారం బోనకల్లు సహకార సంఘం అధ్యక్షుడు చావా వెం�
ఖమ్మం : అధిక వర్షాల కారణంగా పత్తి, వరితో పాటు మిర్చీపంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ డా.హేమంత్కుమార్ అన్నారు. సకాలంలో సస్యరక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా మంచి ఫలిత
ఖమ్మం :మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 600 ఎకరాలలో మిర్చి తోటలు దెబ్బతిన్నట్లు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జీ. అనసూయ తెలిపారు. పంటనష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను �
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుల విద్యార్థులు 2021-2022 విద్యా సంవవత్సరానికి పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జ�
ఖమ్మం: ఖమ్మం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఖమ్మం వన్ టౌన్ సీఐ చిట్టిబాబు తెలిపారు. ఐదుగురు యువకులు ఖమ్మం ఖిల్లా బజార్లో గంజాయి �