ఎడతెరిపిలేని వర్షంఉప్పొంగిన వాగులు, వంకలుపలు గ్రామాలకు నిలిచిన రాకపోకలుభద్రాచలం గోదావరి వద్ద వరద ప్రవాహంసింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయంఖమ్మం, సెప్టెంబరు 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి): గులాబ్�
కేంద్ర వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ కాంగ్రెస్, వామపక్షాల ఆందోళనఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో రాస్తారోకోపలువురు నేతల అరెస్టునిర్మానుష్యంగా మారిన రహదారులుఖమ్మం, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కే�
ఖమ్మం :రాష్ట మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, అర్భన్ తహాశీల్దార్ శైలజలు నగరంలోని లో తట్టు ప్రాంతాలను సోమవారం రాత్రి పరిశీలించారు. 41వ డివిజన్లోని చెరువుబజార్, కవిర
ఖమ్మం :తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమరయోధులు కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను సోమవారం ఖమ్మంలోని తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్, ర�
ఖమ్మం: తన తుది శ్వాస వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పరితపించారని టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివా
ఖమ్మం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం దాటడంతో తుపాన్గా మారింది.దీంతో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు కురిసిన వర్షాలతో జిల్లా వ్యాప్తంగా 62.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గరిష్టంగా రికార్డు �
బోనకల్లు: టీఆర్ఎస్ పార్టీ యువనేతలు పార్టీ అభివృద్ది కోసం సైనికుల్లా పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్మన్, మధిర నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి లింగాల కమలరాజు అన్నారు. సోమవారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో బో�
మధిర: మధిర పట్టణంలోని శ్రీమృత్యుంజయస్వామి ఆలయం వద్ద వైరానది, మధిర పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల్ కమలరాజు పరిశీలించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిరంతరం ప్రజ�
ఉమ్మడి జిల్లాలో పది స్థానాలను గెలిపిద్దాంకార్యకర్తలు పార్టీ ఆదేశాలను పాటించాలిరాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్అన్ని వర్గాలకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే రాములునాయక్తనికెళ్లలో టీఆర్ఎస్ వైరా నియోజ�
హరితహారానికి ఆదరణరూపురేఖలు మార్చిన పల్లెప్రగతిప్రభుత్వ నిధులు సద్వినియోగంకూసుమంచి రూరల్, సెప్టెంబర్ 26 : మండలంలోని పెద్ద పంచాయతీల్లో ఒకటైన పోచారంలో పచ్చదనం వెల్లివిరుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏడ�
నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తిఇల్లెందు, సెప్టెంబర్ 26: రైతుల సమస్యలపై రైతన్న సినిమా నిర్మించామని ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. ఆదివారం సినిమా ప్రమోషన్లో భాగంగా ఆ�
వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలిపాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలిజడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజుజడ్పీ స్థాయీ సంఘాల సమావేశం మామిళ్లగూడెం, సెప్టెంబర్ 25: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మ�