ఫొటోలు తీసిన అటవీశాఖ అధికారులుసోషల్ మీడియాలో వైరల్గ్రామస్తులను అప్రమత్తం చేసిన అధికారులుకొత్తగూడెం/ టేకులపల్లి, నవంబర్ 20: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని జంగాలపల్లి అటవీప్రాంతంల�
గ్రామాల అభివృద్ధికి కోసం ఈ పనులను పెద్దఎత్తున నిర్వహించాలిపంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కమిషనర్ డాక్టర్ శరత్కొత్తగూడెం, నవంబర్ 20 : గ్రామాల అభివృద్ధి కోసం ఉపాధి హామీ పథకం పనులను పెద్ద ఎత్తున చ�
హైదరాబాద్లో మంత్రులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వినతులుసత్తుపల్లి, నవంబర్ 19: సత్తుపల్లి నియోజకవర్గంలో నిర్వహించనున్న వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవ�
జూలూరుపాడు, నవంబర్ 19: మండలంలోని కాకర్ల గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభమైంది. మొదటిగా ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చొప్పున తిరిగేలా శుక్రవారం నుంచి సర్వీసును ప్రారంభించారు. ఆర్టీసీ బస్సు 12 ఏళ్ల తర్వా
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 వేలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి రూ.200 కోట్లకు పైగా ఆదాయం ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల దుకాణాలకు భారీ పోటీ ముదిగొండ మండలం వల్లభి దుకాణానికి అత్యధికంగా 118 దరఖాస్తులు ఈ నెల 20న లాటరీ ద్వ
సత్తుపల్లి రూరల్, నవంబర్ 18 : కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు ఆలయాల్లో మహిళలు గురువారం పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి కార్తీక దీపాలను వెలిగించారు. కాకర్లపల్లి, బేతుపల్లి, గంగారం బెటాలియన్, సదాశివునిపాలెం, �
కరకగూడెం, నవంబర్18 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కన్నాయిగూడెం పంచాయతీకి అరుదైన గౌరవం దక్కింది. కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పంచాయతీ సర్పంచ్, సిబ్బంది ప్
తెలంగాణ ధాన్యం కొనుగోలుపై కొర్రీలు పెడుతున్న బీజేపీ ఇందిరాపార్కు రైతు మహాధర్నాలో ఉమ్మడి జిల్లా నేతలు ప్రత్యేక ఆకర్షణగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మం, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఎర్రుపాలెం:మండల పరిధిలోని పెగళ్లపాడు గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ పార్శపు సుశీల(52) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. ఆమె భౌతికకాయానికి టీఆర్ఎస్ నాయకులు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల టీఆ
ధాన్యం కొనుగోలుపై కేంద్రం కొర్రీలురైతుల పక్షాన హైదరాబాద్లో నేడు గులాబీశ్రేణుల మహాధర్నాహాజరుకానున్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులుఖమ్మం, నవంబర్17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :రైతుల కోసం
ఏటా పెరుగుతున్న వరి సాగుకు పొంచి ఉన్న ప్రమాదంసారవంతమైన నేలలు, దిగుబడులపై తీవ్ర ప్రభావంహెక్టార్ వరితో 1,488 కిలోల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలసేంద్రియ ఎరువుల వైపు మళ్లాలంటున్న అధికారులుకొత్తగూడెం, నవంబర్�
ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర సాయం శూన్యంయాత్రల పేరిట ‘బండి’ది చిల్లర రాజకీయంఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజుముదిగొండ, నవంబర్ 17: ధాన్యం కొనుగోలుపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఖమ్మం జడ్పీ చైర్మ�