ఖమ్మం, నవంబర్ 23: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్ మంగళవారం మరో మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అంతకుముందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ�
అభివృద్ధిలో దూసుకుపోతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాఎంపీటీసీల కోసం ఇప్పటికే రూ.500 కోట్ల మంజూరుఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యేలు సండ్ర, రేగా, కందాళ, హరిప్రియఖమ్మం, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం స్థానిక సంస
ఎర్రుపాలెం:మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో రైతు మృతిచెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. గౌరెడ్డి సీతారామిరెడ్డి(41) అనే రైతు తన పొలంలో వ్యవసాయ మోటారును ఆన్ చేసే క్రమ�
ఏన్కూరులో ఆర్గానిక్ పద్ధతిలో పండ్ల తోటల సాగు30 కుంటల భూమిలో 30 రకాల పండ్ల మొక్కలుఆదర్శంగా నిలుస్తున్న రైతు వెంకటేశ్వర్లుఏన్కూరు, నవంబర్ 22 : ప్రస్తుతం కాయగూరల దగ్గర నుంచి పండ్ల వరకు అన్నింట్లోనూ విపరీతమై�
మంత్రి పువ్వాడతో కలిసి కలెక్టర్కు నామినేషన్ పత్రాల అందజేతనేటితో ముగియనున్న గడువుఇప్పటి వరకు ఇద్దరు నామినేషన్లు దాఖలువిద్యార్థి నాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన మధు..వివిధ ఎన్నికల్లో ఇన్చార్జ్గ�
పాడి రైతుల కోసం పథకాల వెల్లువప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఆర్థికాభివృద్ధిభద్రాద్రి జిల్లాలో 77 పాల కేంద్రాలుప్రతి రోజూ 2,700 లీటర్ల పాల సేకరణకొత్తగూడెం, నవంబర్ 22: జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన పాలు అందిస్తూ ప్రత్యే
మామిళ్లగూడెం, నవంబర్ 22: బాధితులకు భరోసా కల్పించేలా విచారణ చేపట్టాలని, ఫిర్యాదులోని వాస్తవ పరిస్థితులను పరిశీలించి సమస్య పరిషారానికి కృషి చేయాలని సీపీ విష్ణు యస్. వారియర్ సూచించారు. ప్రజా సమస్యల పరిషా�
ఖమ్మం కల్చరల్, నవంబర్ 22: కార్తీక సోమవారం సందర్భంగా నగరంలోని శ్రీభ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామి ఆలయంలో కొలువైన స్వయంభు స్వామిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, వసంతలక్ష్మి దంపతులు �
మొక్కల పెంపకంలో వైఫల్యం.. అస్తవ్యస్తంగా పారిశుధ్యం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శరత్ ఆగ్రహం తీరు మారకపోతే చర్యలు తప్పవంటూ అధికారులకు హెచ్చరిక ఉదయం ఏడింటికే మోరంపల్లి బంజరలో విస
బీసీ భవన్ను రాజకీయ వేదిక చేసుకోవాలి ఖమ్మంలో తొలి వనమహోత్సవం సంతోషదాయకం మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రఘునాథపాలెం, నవంబర్ 21 : ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే ముదిరాజ్లకు గుర్తింపు వచ్చిందని రాష్ట్ర రవాణ�
బీటెక్ విద్యార్థులు ముందే మేల్కొంటేనే ఉద్యోగాలు ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభం లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలు ఉండాలి ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 21 : ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో అత్యధిక �
ఈ ఏడాది 2.20 లక్షల మందికి పని రూ.53.49 కోట్ల వేతనాలు చెల్లింపు వచ్చే ఏడాది పనుల గుర్తింపుపై కసరత్తు గ్రామసభల నిర్వహణ హరితహారానికి ప్రాధాన్యం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిరుపేదలకు ఉపాధి భరోసా కల్పిస్తున్నది
పొరుగు రాష్ర్టాల నుంచి జోరుగా వలసలు ఖమ్మం జిల్లాలో ఏటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం కూలీలకు ఏడాది పొడవునా ఉపాధి వ్యవసాయ రంగానికి తెలంగాణ సర్కార్ ప్రాధాన్యం ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయతో సాగునీ
ప్రశాంతంగా ముగిసిన మద్యం టెండర్ల డ్రాభారీగా తరలొచ్చిన ఔత్సాహికులుగౌడ, ఎస్సీ, ఎస్టీలకు తొలిసారిగా రిజర్వేషన్లు అమలుఖమ్మంలో 122, భద్రాద్రి జిల్లాలో 88 దుకాణాలకు ఎంపిక ప్రక్రియ పూర్తిఉమ్మడి జిల్లాలో 33 మంది మ�
పశు, పక్షిజాతులకు వరంమత్స్య సంపదకు నిలయంమనిషి బతుకుతో ఆద్యాంతం చెలిమిచెరువు గొప్పతనంపై ప్రత్యేక కథనంఇల్లెందు, నవంబర్ 20: చెరువు గట్టు మీద నుంచి చూస్తే ఒకవైపు ఊరు.. మరోవైపు పచ్చని పంట పొలాలు. అక్కడే పక్షుల