ఎస్సీలు ఆర్థిక స్వావలంబన సాధించాలని, వారి అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
మొక్కులు చెల్లించుకునేందుకు భక్తుల సన్నద్ధం బంగారానికి(బెల్లం) భారీ డిమాండ్ కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు స్థానిక సమ్మక్క – సారలమ్మ జాతర్లకు ఏర్పాట్లు కొత్తగూడెం కల్చరల్, ఫిబ్రవరి 5 : అమ్మా.. తల్లి..
నాణ్యత పాటిస్తూ మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలి అదనంగా అవసరమైన రోడ్లకు ప్రతిపాదనలు పంపాలి వీడియో కాన్ఫరెన్స్లో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మామిళ్లగూడెం, ఫిబ్రవరి 5: జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్�
సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు అండగా నిలుస్తున్నారని, దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం �
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం, సర్వయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఉన్న చిత్రకూట మండపంలో శ్రీభక్త రామదాసు జయంతి ఉత్సవాలను శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభి
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో ఒక రోజూ వృథా కాకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళిలకతో విద్యాబోధన జరగాలని, పూర్తి స్థాయిలో విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని ఖ�
విద్యను మించిన గొప్ప దానం మరొకటి లేదనేది ఆయన ప్రగాఢ నమ్మకం. విద్యను పదిమందికి పంచితే మరింత పెరుగుతుందే తప్ప ఎన్నటికీ తరగదనేది ఆయన విశ్వాసం. రేపటి పౌరులను తీర్చిదిద్దే ‘బడి’ ఎల్లప్పుడూ విద్యాకాంతులు విక�
విద్యార్థుల్లో మౌలిక సామర్థ్యాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు చదవడం రావాలనే సంకల్పంతో రీడ్ (రీడ్ ఎంజాయ్ అండ్ డెవలప్మెంట్) ప్రోగ్రాం రూపొంద�
యువత.. మత్తుకు బానిసలవుతున్నారు. మద్యం, గంజాయి, కొకైన్, ఇతర మత్తు పదార్థాలతో పాటు ఇటీవలి వరకు మత్తు కోసం దగ్గు మందులను అధికంగా తాగేయడం మనకు తెలిసిందే. ఇప్పుడు కొత్తగా పెయింట్లో కలిపే కెమికల్స్ను కూడా పీ�
భారతీయ జనతా పార్టీకి భద్రాద్రిపై చిత్తశుద్ధి ఉందా? అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రావులపల్లి రాంప్రసాద్ అన్నారు. ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక
బీసీ బాలికలకు పోస్ట్ మెట్రిక్ వసతి గృహం ఏర్పాటు చేయాలని కోరుతూ మండల ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్లు బృందం, సర్పంచ్ అజ్మీరా రాందాస్నాయక్ ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్కు శుక్రవార�
మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం గంజాయి, మాదక ద్రవ్యాల నివారణపై పోలీసులు, సింగరేణి ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్వంలో �