పెద్దలను ఒప్పించి.. ప్రేమను గెలిపించుకుని.. పెళ్లి పీటలెక్కి.. దాంపత్య జీవితాన్ని పండించుకున్న జంటలకు హ్యాట్సాఫ్ నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ఖమ్మం కల్చరల్, ఫిబ్రవరి 13;‘ప్రేమ’ రెండక
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మిర్చి పోటెత్తుతున్నది.. ‘ఎర్ర బంగారం’తో మార్కెట్ కళకళలాడుతున్నది.. ఉమ్మడి జిల్లా నుంచే కాక పొరుగు జిల్లాలైన సూర్యాపేట, మహబూబాబాద్ నుంచి భారీగా బస్తాలు తరలివస్తున్నాయి.. ఏటా �
దొంగలు ఒక ఇంట్లో చోరీ చేయాలనుకుంటే ముందుగా ఆ ఇంట్లో ఎవరెవరూ ఉంటారు.. ఎవరెవరు ఎప్పుడు బయటకు వెళ్తారు.. ఎప్పుడు ఊరెళతారు.. ఎప్పుడు తిరిగి వస్తారు.. అనే విషయాలపై కొన్నిరోజులు రెక్కీ నిర్వహిస్తారు.. అందుకు వారు �
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు వరి సాగుకు ఫుల్స్టాప్ పెట్టారు.. ఇతర పంటలకు ప్రాధాన్యం ఇచ్చారు.. జిల్లాలో అత్యధికంగా 30 వేల ఎకరాల్లో మక్కలు సాగు చేస్తున్నారు.. వ్యవసాయశాఖ అధికారులు సాగు ప్రణాళికలను �
నిరుపేదల కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు చేసేందుకు తల్లిదండ్రులు పడే ఆర్థిక ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ
ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తులో సుడా పరిధిలోని ప్రజా అవసరాలకు అనుగుణంగా సుడా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సుడా చైర్మన్ బచ్చు విజ�
రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం భద్రాచలం మండలంలోని ఐదు పంచాయతీలను ఆంధ్రప్రదేశ్లో కలిపిందని, వాటిని తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్తో శుక్రవారం అఖల పక్ష నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ని�
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అందించే ఉచిత విద్యుత్ రాయితీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ విజిలెన్స్ డీఈఈ కే. హీరాలాల్ అన్నారు. పట్టణంలో కాకర్లపల్లి ఫీడర్పై ఎక్కువ నష్టం వస్తుం�
ఖమ్మం, నేలకొండపల్లి, మద్దులపల్లి, మధిర, వైరా, కల్లూరు, ఏన్కూరు, సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్లపై కాసుల వర్షం కురుస్తున్నది.. ఖజానాకు భారీగా నిధులు చేరుతున్నాయి.. ఉత్పత్తుల క్రయవిక్రయాలపై వచ్చే సెస్, చెక్పో�
ఆంగ్లమంటే వారికి భయం లేదు.. అవలీలగా మాట్లాడేస్తారు.. తోటి మిత్రులతో సైతం ఇంగ్లిష్లోనే సంభాషిస్తారు.. వారు అనర్గళంగా మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉండాల్సిందే.. వారంతా కార్పొరేట్ స్కూలులో చదవలేదు.. పోస్ట్ గ్�
ఎస్సీ, ఎస్టీలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశించారు.కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అనుదీప్ �
తెలంగాణపై పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై సబ్బండ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిలో భాగంగా బుధవారం కొత్తగూడెం జిల్లాకేంద్రంలో టీజీవోస్, టీఎన్జీవోస్ సంఘాలు ఆందోళన వ్యక్త�
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, తక్షణం పార్లమెంట్లో బిల్లు పెట్టి ఏపీలో కలిపిన ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని, అప్పుడే భద్రాచలం అభివృద్ధి సాధ్యమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
వచ్చే నెల 12న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా జడ్జి పీ.చంద్రశేఖరప్రసాద్ అన్నారు. అన్ని రకాల కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక వేదిక అని వివరించారు. రాష్ట్�
సింగరేణి ఏరియా ఎమ్మెల్యేలు కొత్తగూడెం సింగరేణి/మణుగూరు రూరల్/ఇల్లెందు, ఫిబ్రవరి 10 : సింగరేణి సంస్థకు సంబంధించిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని సింగరేణి ఏరియా ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. కా�