బడిలో మౌలిక వసతుల కల్పన పువ్వాడ ఫౌండేషన్ ద్వారా సమకూరిన సామగ్రి గోడలపై ఆకట్టుకునేలా బొమ్మలు, కొటేషన్స్ సర్వాంగ సుందరంగా ముస్తాబైన పాఠశాల గతంలో ఆ పాఠశాల అరకొర వసతులతో అవస్థలు ఎదుర్కొన్నది. తాగునీటి సౌ�
ఎస్సీ కుటుంబాల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ‘దళిత బంధు’ పథకంపై ఎలాంటి అపోహలు అవసరం లేదని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. దళిత బంధు పథకం అమలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై ‘నమస్తే త�
వైభవంగా మొదలైన లక్ష్మీనారాయణ హోమ క్రతువు అరణి మథనంతో.. 1035 కుండలాల్లో అగ్ని దేవుడికి ఆహ్వానం సహస్రాబ్ది వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ 25వే పైగా సిబ్బంది నిర్విరామ సేవలు.. జప, పారాయణలతో ఆధ్యాత్మిక పరవ�
ఏపీలో విలీనమైన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలన్న డిమాండ్ మరోమారు ఊపందుకుంటున్నది. ఈ పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలన్న డిమాండ్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అంబేద్కర్ సెంటర్ల
ఆదివాసీ గిరిజనులు తమ సంప్రదాయాల ప్రకారం నిర్వహించుకునే మేడారం సమ్మక-సారలమ్మ మహా జాతరకు సంబంధించిన పూర్తి సమాచారం భక్తుల అరచేతిలో స్మార్ట్ఫోన్ల ద్వారా కనిపించ నుంది.
దేశంలో బొగ్గు ఉత్పత్తితో పాటు సోలార్, థర్మల్ విద్యుత్ రంగాల్లోకి అడుగుపెట్టిన తొలి ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థగా సింగరేణి ఖ్యాతికెక్కిందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్
తెలంగాణలోని పేదల మోముల్లో చిరునవ్వులు చూడడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, వీటిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో ప్రధానమైనవని రాష్ట్ర రవాణా శాఖ మంత్ర�
రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నదని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక�
కేంద్ర బడ్జెట్పై భగ్గుమన్న టీఆర్ఎస్ నాయకులు బడ్జెట్ ప్రతులు దహనం చేసిన టీఆర్ఎస్వై తెలంగాణపై కేంద్రం వివక్షను ఎండగట్టిన నేతలు నిరుద్యోగ సమస్యను విస్మరించడంపై ఆగ్రహం బడ్జెట్ కేటాయింపుల్లో తెలం�
ఒకో మారెట్కు రూ.4.50 కోట్లు కేటాయింపు త్వరితగతిన పనులు పూర్తి చేయాలి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్ నగరంలో నిర్మాణ పనుల పరిశీలన ఖమ్మం/రఘునాథపాలెం, ఫిబ్రవరి 2 : ఖమ్మం నగరంలో మరో వెజ్ అండ్ నాన్వెజ్ �
ఉమ్మడి జిల్లాలో తెరుచుకున్న విద్యాసంస్థలు ఏన్కూరు కేజీబీవీ, కామేపల్లి పాఠశాలలో కలెక్టర్ తనిఖీలు ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 1: కరోనా కారణంగా 22 రోజులుగా తాత్కాలికంగా మూతపడిన పాఠ�
మరోసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అన్యాయం కలగానే బయ్యారం ఉక్కు పరిశ్రమ, రైల్వే ప్రాజెక్టుల ఏర్పాటు గిరిజన యూనివర్సిటీ ఊసేలేదు భద్రాచలం రైలు మార్గం హుళక్కే కేంద్ర బడ్జెట్పై సబ్బండవర్గాల ఆగ్రహం ఎస్సీ, ఎస్ట�