గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాలికా విద్యకు కస్తూర్బా పాఠశాలలు నిలయాలుగా మా రాయి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యాబోధన ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తున్నది.
సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ప్రాజెక్టు కింద వచ్చే విద్యాసంవత్సరంలో రూ.1,786 కోట్లు ఖర్చు చేయనున్నారు. బుధవారం జరిగిన ఎస్ఎస్ఏ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశంలో కేంద్ర విద్యా శాఖ అధికారులు �
బొంరాస్పేట, నవంబర్ 23 : ఆన్లైన్ లావాదేవీలు, కార్యకలాపాలు పెరిగే కొద్దీ సమాజంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, విద్యార్థులు వీటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని ఎంఈవో రాంరెడ్డి, ఎస్ఐ వెంకటనా రా యణ అన్నా�
ఖమ్మం:జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న సీఆర్టీ, పీజీ సీఆర్టీ పోస్టులను తాత్కాలిక పద్దతిన నియామక ప్రక్రియ నిర్వహించారు. ఆయా సబ్జెక్ట్లలో అర్హత ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన భర్తి చేశారు. ఎంపికైన అధ్�
జూనియర్ కళాశాలలు కస్తూర్బాలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం | రాష్ట్రంలోని 36 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో (KGBV) ఈ ఏడాది ఇంటర్ విద్యా బోధన జరుగనుంది. ఈ మేరకు ఆయా కేజీబీవీలను జూనియర్ కళాశాలలుగా స్థాయి ప�
అప్గ్రేడ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం మొత్తంగా 208 కస్తూర్బాల్లో ఇంటర్ వెల్లడించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): బాలికల చదువుకు సర్కారు మరింత భరోసా కల్పించింది. రాష్�