సింగరేణి పరిసర గ్రామాల ప్రజల ఆ రోగ్య పరిరక్షణకు సంస్థ ప్రాధాన్యమిస్తున్నట్లు భూ పాలపల్లి జీఎం బళ్లారి శ్రీనివాసరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు గ్రామంలోని కేజీబీవీలో ఉచిత మెగా వ�
రాష్ట్రంలోని కేజీబీవీల్లో తొలిసారిగా మాడ్యులర్ కిచెన్లను నిర్మించేందుకు సమగ్రశిక్ష ప్రాజెక్టు ఆమోదిత మండలి (పీఏబీ) ఆమోదం తెలిపింది. 280 కేజీబీవీల్లో ఒక్కోదానికి రూ.18.5 లక్షలు ఖర్చు చేయనున్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. పరీక్షల్లో మంచి గ్రేడ్ సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ఏప్రిల్ 3 నుంచి వార్షిక పరీక్షలను నిర్
‘దశపుత్ర సమా కన్యా దశపుత్రాన్ ప్రవర్ధయాన్/ యత్ఫలం లభతే మర్త్యస్తల్లభ్యం కన్యయౌకయా’ అన్నారు పూర్వీకులు. ఒక కుమార్తె పది మంది కుమారులకు సమానం. పది మంది కుమారులను పెంచిన సత్ఫలితం ఒక బాలికను పెంచితే లభిస్
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని ఏఎస్సై శ్రీదేవి అన్నారు. మండలంలోని ధ న్వాడ కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు వి విధ అంశాలపై అవగాహన కల్పించ�
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లోని(కేజీబీవీ) బాలికల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకున్నది. విద్యార్థినులకు గతంలో 15 రకాల వస్తువులతో కూడిన హెల్త్కిట్లు ఇస్తుండగా.. ఇక నుంచి వాటికి బదులు
Minister Dayakar Rao | రాజారాం గ్రామంలో కొత్తగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కస్తూర్బా విద్యార్థులకు ఇటీవల కొత్త భవనం అందుబాటులోకి
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాలికా విద్యకు కస్తూర్బా పాఠశాలలు నిలయాలుగా మా రాయి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యాబోధన ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తున్నది.
సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ప్రాజెక్టు కింద వచ్చే విద్యాసంవత్సరంలో రూ.1,786 కోట్లు ఖర్చు చేయనున్నారు. బుధవారం జరిగిన ఎస్ఎస్ఏ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశంలో కేంద్ర విద్యా శాఖ అధికారులు �
బొంరాస్పేట, నవంబర్ 23 : ఆన్లైన్ లావాదేవీలు, కార్యకలాపాలు పెరిగే కొద్దీ సమాజంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, విద్యార్థులు వీటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని ఎంఈవో రాంరెడ్డి, ఎస్ఐ వెంకటనా రా యణ అన్నా�
ఖమ్మం:జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న సీఆర్టీ, పీజీ సీఆర్టీ పోస్టులను తాత్కాలిక పద్దతిన నియామక ప్రక్రియ నిర్వహించారు. ఆయా సబ్జెక్ట్లలో అర్హత ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన భర్తి చేశారు. ఎంపికైన అధ్�
జూనియర్ కళాశాలలు కస్తూర్బాలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం | రాష్ట్రంలోని 36 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో (KGBV) ఈ ఏడాది ఇంటర్ విద్యా బోధన జరుగనుంది. ఈ మేరకు ఆయా కేజీబీవీలను జూనియర్ కళాశాలలుగా స్థాయి ప�