రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్ఎఎస్)లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. కేజీబీవీ, యూఆర్ఎస్లో మొత్తం 1,241 ప�
రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని ఉద్యోగుల బదిలీల సవరణ షెడ్యూల్ను శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన విడుదల చేశారు. శనివారం నుంచే ప్రారంభంకానున్న ఈ బదిలీల ప్రక్రియను
వివిధ సబ్జెక్టులలో నిష్ణాతులైన గురువులు.. నాణ్యమైన విద్య.. ఆహ్లాదకరమైన వాతావరణం.. విశాలమైన ప్రాంగణాలు.. చూడచక్కని తరగతి గదులు.. మెనూ ప్రకారం పౌష్టికాహారం.. ఇవన్నీ నిరుపేద విద్యార్థినులకు విద్యను అందించేంద�
బాలికలకు మెరుగైన విద్యనందించడమే లక్ష్యంగా సర్కారు కస్తూర్బా గాంధీ విద్యాలయాలను కార్పొరేట్ హంగులు కల్పిస్తున్నది. సువిశాలమైన తరగతి గదులు, సైన్స్ల్యాబ్లు, గ్రంథాలయాలను అందుబాటులోకి తెచ్చింది. ఆర్వో
ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించడమే లక్ష్యంగా సర్కారు అనేక సంస్కరణలు చేపడుతున్నది. అందులో భాగంగా యేటా కస్తూర్బాలను అప్గ్రేడ్ చేస్తుండగా, ఈ యేడాది మర�
తల్లిదండ్రులు లేని పిల్లలతోపాటు పేద బాలికలకు విద్యనందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినవే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు. వీటిల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు హాస్టల్ వసతితో రెసిడెన్షియల్ తర�
రాష్ట్రంలోని మరో 38 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) ఇంటర్ వరకు అప్గ్రేడ్ అయ్యాయి. టైప్ -2గా ఉన్న ఈ 38 కేజీబీవీలను టైప్ -3 కేజీబీవీలుగా అప్గ్రేడ్ చేశారు.
సింగరేణి పరిసర గ్రామాల ప్రజల ఆ రోగ్య పరిరక్షణకు సంస్థ ప్రాధాన్యమిస్తున్నట్లు భూ పాలపల్లి జీఎం బళ్లారి శ్రీనివాసరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు గ్రామంలోని కేజీబీవీలో ఉచిత మెగా వ�
రాష్ట్రంలోని కేజీబీవీల్లో తొలిసారిగా మాడ్యులర్ కిచెన్లను నిర్మించేందుకు సమగ్రశిక్ష ప్రాజెక్టు ఆమోదిత మండలి (పీఏబీ) ఆమోదం తెలిపింది. 280 కేజీబీవీల్లో ఒక్కోదానికి రూ.18.5 లక్షలు ఖర్చు చేయనున్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. పరీక్షల్లో మంచి గ్రేడ్ సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ఏప్రిల్ 3 నుంచి వార్షిక పరీక్షలను నిర్
‘దశపుత్ర సమా కన్యా దశపుత్రాన్ ప్రవర్ధయాన్/ యత్ఫలం లభతే మర్త్యస్తల్లభ్యం కన్యయౌకయా’ అన్నారు పూర్వీకులు. ఒక కుమార్తె పది మంది కుమారులకు సమానం. పది మంది కుమారులను పెంచిన సత్ఫలితం ఒక బాలికను పెంచితే లభిస్
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని ఏఎస్సై శ్రీదేవి అన్నారు. మండలంలోని ధ న్వాడ కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు వి విధ అంశాలపై అవగాహన కల్పించ�