బాలికలకు మెరుగైన విద్యనందించడమే లక్ష్యంగా సర్కారు కస్తూర్బా గాంధీ విద్యాలయాలను కార్పొరేట్ హంగులు కల్పిస్తున్నది. సువిశాలమైన తరగతి గదులు, సైన్స్ల్యాబ్లు, గ్రంథాలయాలను అందుబాటులోకి తెచ్చింది. ఆర్వో
ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించడమే లక్ష్యంగా సర్కారు అనేక సంస్కరణలు చేపడుతున్నది. అందులో భాగంగా యేటా కస్తూర్బాలను అప్గ్రేడ్ చేస్తుండగా, ఈ యేడాది మర�
తల్లిదండ్రులు లేని పిల్లలతోపాటు పేద బాలికలకు విద్యనందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినవే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు. వీటిల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు హాస్టల్ వసతితో రెసిడెన్షియల్ తర�
రాష్ట్రంలోని మరో 38 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) ఇంటర్ వరకు అప్గ్రేడ్ అయ్యాయి. టైప్ -2గా ఉన్న ఈ 38 కేజీబీవీలను టైప్ -3 కేజీబీవీలుగా అప్గ్రేడ్ చేశారు.
సింగరేణి పరిసర గ్రామాల ప్రజల ఆ రోగ్య పరిరక్షణకు సంస్థ ప్రాధాన్యమిస్తున్నట్లు భూ పాలపల్లి జీఎం బళ్లారి శ్రీనివాసరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు గ్రామంలోని కేజీబీవీలో ఉచిత మెగా వ�
రాష్ట్రంలోని కేజీబీవీల్లో తొలిసారిగా మాడ్యులర్ కిచెన్లను నిర్మించేందుకు సమగ్రశిక్ష ప్రాజెక్టు ఆమోదిత మండలి (పీఏబీ) ఆమోదం తెలిపింది. 280 కేజీబీవీల్లో ఒక్కోదానికి రూ.18.5 లక్షలు ఖర్చు చేయనున్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. పరీక్షల్లో మంచి గ్రేడ్ సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ఏప్రిల్ 3 నుంచి వార్షిక పరీక్షలను నిర్
‘దశపుత్ర సమా కన్యా దశపుత్రాన్ ప్రవర్ధయాన్/ యత్ఫలం లభతే మర్త్యస్తల్లభ్యం కన్యయౌకయా’ అన్నారు పూర్వీకులు. ఒక కుమార్తె పది మంది కుమారులకు సమానం. పది మంది కుమారులను పెంచిన సత్ఫలితం ఒక బాలికను పెంచితే లభిస్
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని ఏఎస్సై శ్రీదేవి అన్నారు. మండలంలోని ధ న్వాడ కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు వి విధ అంశాలపై అవగాహన కల్పించ�
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లోని(కేజీబీవీ) బాలికల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకున్నది. విద్యార్థినులకు గతంలో 15 రకాల వస్తువులతో కూడిన హెల్త్కిట్లు ఇస్తుండగా.. ఇక నుంచి వాటికి బదులు
Minister Dayakar Rao | రాజారాం గ్రామంలో కొత్తగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కస్తూర్బా విద్యార్థులకు ఇటీవల కొత్త భవనం అందుబాటులోకి