Harish Rao | రేవంత్ రెడ్డి యూ ఆర్ ఏ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్.. నువ్వు పూర్తిగా విఫలం అయిపోయావు అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది, �
పురుగుల అన్నం పెడుతున్నారని ఎస్వో స్వప్న మేడానికి ఫిర్యాదు చేస్తే గిన్నెతో కొట్టారని కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థినులు సోమవారం తల్లిదండ్రులతో కంటతడి పెట్టుకున్నారు. ఆదివారం రాత్రి నాగర్కర్నూల�
జనగామ జిల్లాలో కేజీబీవీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకెళ్తే.. చిల్పూర్ మం డలం కిమానితండాకు చెందిన ఇస్లావత్ పీర మ్మ, కిషన్ దంపతులు తన కూతురు వర్షిణి(14)ని 21న చిల్పూర్ కేజీబీవీలో 9వ తరగతి�
కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న నాన్టీచింగ్ వర్కర్స్ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవా�
నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ)లోని కేజీబీవీలో శుక్రవారం రాత్రి భోజనం చేసిన అనంతరం 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారికి నర్సాపూర్లోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందించారు. వీరిలో మౌనిక, వి�
KGBV | నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో 11 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు అ�
Inter Student | ఆ బాలికకు చదువంటే ఎంతో ఇష్టం. కానీ ఆర్థిక సమస్యల కారణంగానే ఆమెకు చిన్నతనంలోనే వివాహం చేయాలని పేరెంట్స్ నిర్ణయించారు. తనకు చదువుకోవాలని ఉందని చెప్పి ఆ బాలిక అధికారులకు మొరపెట్టుక
రాష్ట్రంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని వైద్యారోగ్య శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థా�
రాష్ట్రంలో 202425 విద్యాసంవత్సరానికి కొత్తగా మరో 20 కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు)లు రానున్నాయి. వీటి ఏర్పాటుకు విద్యాశాఖ ప్రతిపాదనలు రూపొందించింది.
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 53 శాతం ఎస్సీ, ఎసీ వర్గాలకు చెందిన అమ్మాయిలే చదువుకొంటున్నారు. దేశవ్యాప్తంగా సామాజికవర్గాల వారీగా వివరాలను పరిశీలిస్తే... వీరిలో 27% ఎస్సీ బాలికలుండగా, ఎస్టీల�
సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ప్రాజెక్ట్, కేజీబీవీల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెం డు నెలల వేతనాలు పెండింగ్లోనే ఉన్నా యి.