మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు.. మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు. అటు టీచర్ల సమ్మె.. ఇటు సమీపిస్తున్న వార్షిక పరీక్షల నేపథ్యంలో కేజీబీవీల్లో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పెండింగ్ సమస్యలు పరిష్కరించా
కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులు, గిరిజనసంక్షేమ శాఖలోని ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు (సీఆర్టీ) గత పక్షం రోజులుగా చేస్తున్న ఉద్యమానికి బాలల హక్కుల సంక్షేమ సంఘం సంపూర్ణ మద్
సమగ్ర శిక్షా అభియాన్, కేజీబీవీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కేజీబీవీల్లో చదివే విద్యార్థినుల తల్లిదండ్రులు సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించార�
కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లోని బాలికలకు సత్వరమే విద్యాబోధన అందించాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం కేజీబీవీ ఉద్యోగులు గడిచిన పది రోజులుగా సమ్మె చేస్తుండడంతో ఈ విద్యాలయా�
బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించి కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో తరగతులు సక్రమంగా జరిగేలా చూడాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థినులు రఘునాథపాలెం, జూలూరుపా�
ఎన్నికలకు ముందు సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, తమకు మినిమం టైం స్కేల్ ఇవ్వడంతోపాటు.. సర్వీసులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ- సమగ్ర శిక్షలో వివిధ హోదాలో పనిచేసే ఉద్యో�
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్వశిక్ష అభియాన్ సిబ్బంది సమ్మె చేపట్టడంతో జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం విద్యావనరుల కేంద్రాలకు తాళాలు దర్శనమిచ్చాయి. నాలుగు రోజులపాటు వారు చేపట్టిన నిరసన దీక్�
పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో దాదాపు 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే వారిని పెద్దపల్లి దవాఖానకు తరలించి చికిత్స అంది
KGBV | పేద పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టి, నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. గురుకుల�
Harish Rao | రేవంత్ రెడ్డి యూ ఆర్ ఏ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్.. నువ్వు పూర్తిగా విఫలం అయిపోయావు అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది, �
పురుగుల అన్నం పెడుతున్నారని ఎస్వో స్వప్న మేడానికి ఫిర్యాదు చేస్తే గిన్నెతో కొట్టారని కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థినులు సోమవారం తల్లిదండ్రులతో కంటతడి పెట్టుకున్నారు. ఆదివారం రాత్రి నాగర్కర్నూల�
జనగామ జిల్లాలో కేజీబీవీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకెళ్తే.. చిల్పూర్ మం డలం కిమానితండాకు చెందిన ఇస్లావత్ పీర మ్మ, కిషన్ దంపతులు తన కూతురు వర్షిణి(14)ని 21న చిల్పూర్ కేజీబీవీలో 9వ తరగతి�
కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న నాన్టీచింగ్ వర్కర్స్ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవా�