KGBV | మంచిర్యాల జిల్లా కోటపల్లి కస్తూర్బా బాలికల విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ బైపీసీ ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు తాత్కాలిక పద్ధతిలో బోధించడానికి అర్హులైన అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవాలన
KGBV | కమీషన్ల రాజ్యంలో మరో అవినీతి బాగోతం వెలుగు చూసింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్న పాఠశాల విద్యావిభాగంలో రూ.163 కోట్ల టెండర్లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో కొత్తగా ఐదు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను అప్గ్రేడ్ చేయగా, ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ విద్య అమల్లోకి రానున్నది. జిల్లాలో మొత్తం 18 కేజీబీవీలు ఉండగా, గతంలో 10 చోట్ల ఇంటర్ విద్య ప్రారంభమ
KGBVs Upgrade | నారాయణపేట జిల్లాలోని మరికల్, కోస్గి, మాగానూర్ కేజీబీవీలు ఇంటర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశామని నారాయణపేట జిల్లా జీసీడీవో నర్మదా తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషంకు చెందిన బోరెకర్ సౌజన్య(13) నేరడిగొండ మండలంలోని కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతున్నది. సౌజన్య కొన్ని రోజులుగా రక్తహీనతతో బాధపడుతున్నది.
Haney Bee attack | వీర్నపల్లి , ఏప్రిల్ 18: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలపై శుక్రవారం తేనటీగలు దాడి చేశాయి.
KGBV | నాగర్ కర్నూల్ జిల్లా నాగనూలులో పది రోజుల క్రితం ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వేధింపులు భరించలేక 9వ తరగతి విద్యార్థిని తన చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే.
నాగర్ కర్నూల్లో కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్లో (KGVB) 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. మండల పరిధిలోని నాగనూలు గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో యామినీ అనే విద్యార్థిని 9వ తరగతి చదువ
ఎలుకలు దాడి చేసి పలువురు విద్యార్థినులను గాయపరిచాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని రామచంద్రాపురం పులుసుమామిడి వద్దగల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆలస్యంగా వెలుగుచూసింది.
KGBV | ఎందరో నిరుపేద, నిరాశ్రిత బాలికలను అక్కున నేర్చుకున్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను(కేజీబీవీల) కాంగ్రెస్ సర్కారు గాలికొదిలేసింది. 15 నెలల పాలనలో ఒక్కటంటే ఒక్క కేజీబీవీని ఇంటర్ వరకు అప్గ్రేడ్
KGBV | రాయపోల్ మండల కేంద్రంలో కస్తూర్భాగాందీ బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మూడేండ్లు గడుస్తున్న పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త సంక్షేమం సంక్షోభంలో కూరుకుపోయింది. సబ్బండ వర్ణాలను గాలికి వదిలేసింది. ముఖ్యంగా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు కేసీఆర్ ప్రభు
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మండల ప్రత్యేక అధికారి కరుణాకర్ సూచించారు. బుధవారం అల్లాదుర్గంలోని కేజీబీవీ, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు.
‘మా టీచర్లు మాకే కావాలి’ అంటూ జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి, సిద్దిపేట జిల్లా చేర్యాల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల గేటు ఎదు ట విద్యార్థినులు ఆందోళనకు దిగారు. స మగ్ర శిక్ష ద్వారా పని �