రాష్ట్రంలోని కేజీబీవీలు చదువుల కోవెలలుగా రూపాంతరం చెందాయి. పేద.. బీద బిక్కీ.. బాలికలకు ఆశ్రయాన్నిస్తున్నాయి. మంచి భవిష్యత్తుకు బాటలేస్తున్నాయి.. ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నాయి. చదువుకొనే చక్కటి వాతా�
KGBV | అణగారిన వర్గాలకు చెందిన బాలికలను అక్కున చేర్చుకుని.. చక్కటి చదువులందించే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాయాలు (కేజీబీవీ)లు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్తగా మరో 20 కేజీబీవీలు మ
ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ఉన్నతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 6 నుంచి 9వ తరగతుల విద్యార్థుల కోసం దీనిని రూపొంది�
తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కేజీబీవీల్లో ఒప్పంద అధ్యాపకులను ఎంపిక చేశామని, వారంతా అంకితభావంతో విధులు నిర్వర్తించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్�
నిర్మల్ జిల్లావ్యాప్తంగా 18 కేజీబీవీలు ఉన్నాయి. బాసర మినహా 18 కేజీబీవీల్లో 6-10వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో 12 కేజీబీవీల్లో ఇంటర్ విద్య కూడా కొనసాగుతోంది.
విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ సౌకర్యాలు కల్పిస్తుండడంతో దాంతో ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు వెలుస్తున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు లేని పిల్లలు, తల్లిదండ్రుల్లో ఒకరు ఉ
Telangana | రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల జోరు కొనసాగుతున్నది. ఇంటర్ విద్యలో సర్కారు కాలేజీలు సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. జూనియర్ కాలేజీల్లో 50 శాతం ప్రభుత్వ కాలేజీలే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తం
KGBV | హైదరాబాద్ : రాష్ట్రంలోని 38 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఇంటర్మీడియట్ వరకు అప్ గ్రేడ్ చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) విద్యార్థినులతో కళకళలాడుతున్నాయి. తెలంగాణ సర్కారు విద్యారంగానికి కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తూ విద్యా విధానాన్ని పటిష్టం చేసింది. దీనికితోడు ఆంగ్లమ�
రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్ఎఎస్)లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. కేజీబీవీ, యూఆర్ఎస్లో మొత్తం 1,241 ప�
రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని ఉద్యోగుల బదిలీల సవరణ షెడ్యూల్ను శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన విడుదల చేశారు. శనివారం నుంచే ప్రారంభంకానున్న ఈ బదిలీల ప్రక్రియను
వివిధ సబ్జెక్టులలో నిష్ణాతులైన గురువులు.. నాణ్యమైన విద్య.. ఆహ్లాదకరమైన వాతావరణం.. విశాలమైన ప్రాంగణాలు.. చూడచక్కని తరగతి గదులు.. మెనూ ప్రకారం పౌష్టికాహారం.. ఇవన్నీ నిరుపేద విద్యార్థినులకు విద్యను అందించేంద�