కొత్తగా రెండు కేసులు నమోదు పూర్తి నివేదిక కోరిన కేంద్రం న్యూఢిల్లీ, జూన్ 6: కేరళలో మళ్లీ నోరో వైరస్ కలకలం రేపింది. అక్కడ కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. తిరువనంతపురంలోని వళింజమ్ ప్రాంతంలో ఇద్దరు చిన్న
తిరువనంతపురం: కేరళను కొత్త వైరస్లు వెంటాడుతున్నాయి. తాజాగా నోరో వైరస్ కేసులు వెలుగు చూశాయి. తిరువనంతపురం, విజింజంలో స్కూలుకు వెళ్లే ఇద్దరు పిల్లలకు నోరో వైరస్ సోకింది. దీంతో ఆ రాష్ట్ర వైద్యాధికారులు �
తిరువనంతపురం: కేరళలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. వరుసగా ఐదో రోజు కూడా వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం కొత్తగా 1,544 వైరస్ కేసులు, నాలుగు మరణాలు వెలుగుచూశాయి. దీంతో ఆ రాష్ట్రంలో యాక్ట�
నైరుతి రుతుపవనాలు మూడు రోజుల ముందే ఆదివారం ఉదయం కేరళలోకి ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కేరళ తీరంతో పాటు దానిని ఆనుకొని ఉన్న అరేబియా సముద్రం, లక్షద్వీప్లలో కూడా ప్రవేశించాయని ప�
Monsoon | కేరళ (Kerala) తీరాన్ని నైరుతి ముందుగానే పలకరించింది. సాధారణంకంటే మూడు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది (IMD).
కేరళ అటవీ అధికారుల ప్రశంస హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): అడవుల పరిరక్షణ, పచ్చదనం పెంపుదలకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ఎంతో బాగున్నదని కేరళ అటవీశాఖ అధికారులు ప్రశంసించారు. రాష్ట్రంలోని అటవీ కళాశా�
జాతీయ మహిళా లెజిస్లేచర్ కాన్ఫరెన్స్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు కేరళలో జరిగే సదస్సులో ఆమె పాల్గొంటారు
అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న త్రిసూర్ పూరం పటాకుల పండుగ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు చిన్నపాటి వర్షం మధ్య ప్రారంభమైంది. త్రిసూర్ పూరం అనేది కేరళలోని త్రిసూర్లో జరిగే ఆలయ వార్షిక వేడుక. ఇ
తిరువనంతపురం : కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కాలం చెల్లిన బస్సులను తరగతి గదులుగా మార్చి అందుబాటులోకి తీసుకురావాలని ఆ రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ర�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పథకాలను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు కోసం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈనెల 21న కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పీ ప్రసాద్తో తెలంగాణ రాష�