తిరువనంతపురం : మంకీపాక్స్ లక్షణాలతో కేరళకు చెందిన 22 సంవత్సరాల యువకుడు ఆదివారం మరణించిన విషయం తెలిసిందే. సోమవారం టెస్టుల ఫలితాలు వెలువడగా.. మంకీపాక్స్ పాజిటివ్గా తేలిందని అధికార వర్గాలు తెలిపాయి. సదరు
దేశంలోని సహజ సంపద కొల్లగొడుతూ కోట్లకు పడగలెత్తిన అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా కేరళలోని విజింజమ్ ప్రాంతంలోని వేలాదిమంది స్థానికులు, మత్స్యకారులు 50 రోజులుగా సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారు. వందల ఏండ్లుగా
తిరువనంతపురం : కేరళలోని వయనాడ్ జిల్లాలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. స్థానికంగా ఉన్న రెండు పందుల ఫార్మ్స్లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అయ్యాయి. భోపాల్లో ఉన్న నేషనల్ �
Monkeypox | దేశంలో మంకీపాక్స్ కేసులు నాలుగు చేరాయి. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్ను గుర్తించారు. అయితే అతడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడం
దేశంలో మరో మంకీపాక్స్ కేసు వెలుగుచూసింది. కేరళకు చెందిన 35 ఏండ్ల వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. బాధితుడు ఈనెల మొదట్లో యూఏఈ నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. దీంతో దేశంలో మంకీప�
దేశంలో తొలిసారిగా కేరళలో ఆఫ్రికన్ స్వైన్ కేసులు వెలుగుచూశాయి. వయనాడ్ జిల్లా మనంతవాడిలోని పందుల్లో ఈ కేసులను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఓ పందుల పెంపక కేంద్రంలో పెద్ద సంఖ్యలో పందులు మృతిచెందా
తిరువనంతపురం: దేశంలో మూడవ మంకీపాక్స్ కేసు నమోదు అయ్యింది. కేరళలో 35 ఏళ్ల వ్యక్తికి ఆ వైరస్ సోకింది. జూలై ఆరో తేదీన యూఏఈ నుంచి మల్లపురం వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ను గుర్తించారు. జ్వరంతో బాధ
తిరువనంతపురం: కారు, జీప్ మధ్య రేస్ ఒకరి ఉసురు తీసింది. రేస్లో పాల్గొన్న జీప్, క్యాబ్ను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మరణించాడు. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం ర
NEET | మెడికల్ ఎంట్రెన్స్ నీట్ పరీక్ష రాస్తున్న అమ్మాయిలను ఫ్రిస్కింగ్ చేసిన కేసులో కేరళ పోలీసులు మరో ఇద్దరు టీచర్లు అరెస్టు చేశారు. కేరళలో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినుల లోదుస్తుల్ని
నీట్ విద్యార్థినులకు అవమానం కేరళలోని ఓ సెంటర్లో ఘటన న్యూఢిల్లీ, జూలై 18: కేరళలో కొల్లాం జిల్లాలోని ఓ నీట్ పరీక్షా కేంద్రంలో విద్యార్థినులకు అవమానం జరిగింది. పరీక్షా కేంద్రంలోకి వెళ్లే ముందు చెకింగ్ ప�
ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న మంకీపాక్స్ భారత్ను కూడా ఆందోళనకు గురిచేస్తున్నది. తాజాగా దేశంలో రెండో కేసు కూడా నమోదైంది. కేరళలోనే రెండోది కూడా వెలుగుచూడటం గమనార్హం. కన్నూర్కు చెందిన 31 ఏండ్ల వ్యక్తి�