కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ఖాన్ సీఎం విజయన్పై చర్య తీసుకుంటానని బాంబు పేల్చారు. బంగారం స్మగ్లింగ్ కేసులో సీఎం కార్యాలయానికి సంబంధం ఉన్నట్టు తేలితే జోక్యం చేసుకుంటానని వెల్లడించారు. గవర్నర్ ఖాన్�
ప్రతిపక్ష పాలిత రాష్ర్టాల్లో ప్రజా ప్రభుత్వాలకు అడుగడుగునా మోకాలడ్డుతున్న గవర్నర్లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోరుబాట పడుతున్నాయి. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ అధిక
తనను గుర్తించకుండా ఉండేందుకు సంతోష్, గెడ్డం తీసి గుండు కొట్టించుకున్నాడు. అలాగే వైద్యురాలిపై అసభ్య ప్రవర్తనకు ముందు మంగళవారం రాత్రి ఒక మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు.
SFI | కేరళలోని అధికార పార్టీకి చెందిన విద్యార్థి సంఘం నాయకులు ఓ ఇజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ను మోకాళ్లు విరగ్గొడుతాం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించడాని ఆరోపిస్తూ
కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణ పడుతున్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఇక ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్లున్నారు. రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేయాలని చాన్స్లర్ హోదా
ఇండియన్ సూపర్ లీగ్ పోరులో ఆదివారం ఒడిషా జట్టు 2-1 గోల్స్తో కేరళ బ్లాస్టర్స్పై విజయం సాధించింది. ఒడిషా జట్టులో జెర్రీ మాహిమ్తాంగ (54ని.), పెడ్రొ మార్టిన్ (86ని.) గోల్స్ సాధించగా, కేరళ జట్టులో హర్మన్జోత్�
Kottankulangara Devi Temple | కొల్లం జిల్లాలో కొట్టాన్ కొల్లారా ఆలయం ఉన్నది. ఇక్కడి అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనదని నమ్ముతారు జనాలు. అయితే ఈ ఆలయంలో ఒక విచిత్రమైన ఆచారం ఉన్నది. పురుషులకు అనుమతి లేదు.
బాలికలపై నేరాలను నిరోధించేందుకు కోయంబత్తూరు పోలీసులు పోలీస్ అక్కలను నియమించారు. ఈ టాస్క్ కోసం తాము 37 మంది మహిళా పోలీస్ అధికారులను ఎంపిక చేశామని కోయంబత్తూర్ పోలీసులు వెల్లడించారు.
King Cobra | కింగ్ కోబ్రా.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషసర్పం. దాన్ని చూస్తేనే చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది. ఇది కాటు వేస్తే క్షణాల్లో మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాంటి విషసర్పాన్ని ఓ వ్యక�
Popular Front of India | తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. పీఎఫ్ఐ(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కార్యకర్తలు దాడులు చేసే ప్రమాదముందని హెచ్చరించారు. కేరళ, తమిళనాడులో ఆర్ఎస్ఎస్, హిందూ కార్యకర్తలపై దాడులక
కేరళలో మహిళల నరబలిపై విచారణ కొనసాగుతున్న సమయంలోనే గుజరాత్లో మరో దారుణం జరిగింది. ఆర్థికపరమైన లాభాలు కలుగుతాయనే నమ్మకంతో తమ 14 ఏళ్ల కూతురిని ఓ కన్నతండ్రి క్షుద్రపూజలు చేసి చంపినట్టు తెలుస్తున్నది.
బురఖా ధరించి తిరుగుతున్న పూజారి జిష్ణు నంబూతిరిని పోలీసులు ప్రశ్నించారు. తనకు ‘చికెన్స్ పాక్స్’ ఉందని అందుకే బురఖా ధరించినట్లు అతడు చెప్పాడు. అయితే ఆ పూజారి శరీరంపై ఆ వ్యాధి లక్షణాలు లేవని పోలీసులు తె
Palakkad | కేరళలోని పాలపక్కడ్లో ఘోర ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు మరో బస్సును ఢీకొట్టింది. దీంతో 9 మంది దుర్మరణం చెందారు. మరో 38 మంది గాయపడ్డారు