దేశంలో మరో మంకీపాక్స్ కేసు వెలుగుచూసింది. కేరళకు చెందిన 35 ఏండ్ల వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. బాధితుడు ఈనెల మొదట్లో యూఏఈ నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. దీంతో దేశంలో మంకీప�
దేశంలో తొలిసారిగా కేరళలో ఆఫ్రికన్ స్వైన్ కేసులు వెలుగుచూశాయి. వయనాడ్ జిల్లా మనంతవాడిలోని పందుల్లో ఈ కేసులను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఓ పందుల పెంపక కేంద్రంలో పెద్ద సంఖ్యలో పందులు మృతిచెందా
తిరువనంతపురం: దేశంలో మూడవ మంకీపాక్స్ కేసు నమోదు అయ్యింది. కేరళలో 35 ఏళ్ల వ్యక్తికి ఆ వైరస్ సోకింది. జూలై ఆరో తేదీన యూఏఈ నుంచి మల్లపురం వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ను గుర్తించారు. జ్వరంతో బాధ
తిరువనంతపురం: కారు, జీప్ మధ్య రేస్ ఒకరి ఉసురు తీసింది. రేస్లో పాల్గొన్న జీప్, క్యాబ్ను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మరణించాడు. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం ర
NEET | మెడికల్ ఎంట్రెన్స్ నీట్ పరీక్ష రాస్తున్న అమ్మాయిలను ఫ్రిస్కింగ్ చేసిన కేసులో కేరళ పోలీసులు మరో ఇద్దరు టీచర్లు అరెస్టు చేశారు. కేరళలో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినుల లోదుస్తుల్ని
నీట్ విద్యార్థినులకు అవమానం కేరళలోని ఓ సెంటర్లో ఘటన న్యూఢిల్లీ, జూలై 18: కేరళలో కొల్లాం జిల్లాలోని ఓ నీట్ పరీక్షా కేంద్రంలో విద్యార్థినులకు అవమానం జరిగింది. పరీక్షా కేంద్రంలోకి వెళ్లే ముందు చెకింగ్ ప�
ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న మంకీపాక్స్ భారత్ను కూడా ఆందోళనకు గురిచేస్తున్నది. తాజాగా దేశంలో రెండో కేసు కూడా నమోదైంది. కేరళలోనే రెండోది కూడా వెలుగుచూడటం గమనార్హం. కన్నూర్కు చెందిన 31 ఏండ్ల వ్యక్తి�
తిరువనంతపురం : దేశ వ్యాప్తంగా నిన్న మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్-2022 నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే కేరళలోని ఓ ఎగ్జామ్ సెంటర్లో విద్యార్థినుల పట్ల అక్కడున్న సిబ్బంది అనుచితంగా ప్రవర�
తిరువనంతపురం : కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ సోమవారం ప్రకటించారు. కన్నూరుకు చెందిన ఒకరికి వైరస్ పాజిటివ్గా తేలినట్లు పేర్కొన్నారు. ఈ నెల 12న దే�
IndiGo | దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ముగ్గురు నేతలపై బ్యాన్ విధించింది. కేరళ సీఎం పినరయి విజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కన్వీనర్ ఈపీ జయరాజన్, ఇద్దరు యూత్ కాంగ్రెస్ కార్య�
కేరళ రాష్ట్రంలో తొలి మంకీపాక్స్ కేసు వెలుగుచూడడంతో కేంద్రం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ను గుర్తించేందుకు 15 లాబొరేటరీలకు శిక్షణనిచ్చినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల�
తిరువనంతపురం : మంకీపాక్స్ భారత్కు విస్తరించింది. ఈ మహమ్మారి తొలికేసు కేరళలో నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ ధ్రువీకరించారు. ఈ నెల 12న యూఏఈ నుంచి తిరువనంతపురానికి వచ్చిన కొల్
తిరువనంతపురం: శ్రీలంకకు వెళ్లే 120కిపైగా విమానాలు కేరళలో ల్యాండ్ అయ్యాయి. కాగా, ఆ రాష్ట్రంలోని ఎయిర్పోర్టుల అధికారులు సమయానుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సి
తిరువనంతపురం : కేరళకు చెందిన సీనియర్ రాజకీయ నేత పీసీ జార్జ్ అరెస్టయ్యారు. లైంగిక వేధింపుల కేసులో ఆయనను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 10�