తిరువనంతపురం: మరణించిన వృద్ధురాలి మృతదేహం వద్ద నవ్వుతూ కుటుంబ సభ్యులు ఫొటో దిగారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే నెటిజన్లు భిన్నంగా స్పందించారు. చాలా మంది ఆ కుటుంబ సభ్యుల తీరును తప్పుపట్టగా,
కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, పినరయ్ విజయన్ ప్రభుత్వం మధ్య కోల్డ్వార్ మరింత పెరిగింది. చాలాకాలంగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే నిర్ణయాలు తీసుకొంటున్న గవర్నర్, తాజాగా ప్రభుత్వం ప్రతిపాదిం�
దేశ, విదేశాల్లోని పర్యాటక ప్రాంతాలను చూడాలని ఎంతోమంది మహిళలకు ఉంటుంది. ఒక్కోసారి కుటుంబంతో కలిసి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. స్నేహితురాళ్లతో వెళ్దామన్నా.. ఏవేవో ఆటంకాలు. భద్రతపై అనుమానాలు. ఇప్పుడు మహిళలు
త్రిస్సూర్ : కేరళ త్రిసూర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలకుడి నదిలో నీటిమట్టం భారీగా పెరగ్గా.. నది మధ్యలో ఓ ఏనుగు చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని గమనించిన కొందరు అధికారులకు సమాచారం అందించ�
న్యూఢిల్లీ: కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తి పాజిటివ్గా తేలాడు. దీంతో కేరళలో మంకీపాక్స్ సోకిన వారి సంఖ్య అయిదుకు చేరుకున్నది. ఇక దేశవ్యాప్తంగా ఆ వైరస్ కేసుల �
తిరువనంతపురం : మంకీపాక్స్ లక్షణాలతో కేరళకు చెందిన 22 సంవత్సరాల యువకుడు ఆదివారం మరణించిన విషయం తెలిసిందే. సోమవారం టెస్టుల ఫలితాలు వెలువడగా.. మంకీపాక్స్ పాజిటివ్గా తేలిందని అధికార వర్గాలు తెలిపాయి. సదరు
దేశంలోని సహజ సంపద కొల్లగొడుతూ కోట్లకు పడగలెత్తిన అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా కేరళలోని విజింజమ్ ప్రాంతంలోని వేలాదిమంది స్థానికులు, మత్స్యకారులు 50 రోజులుగా సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారు. వందల ఏండ్లుగా
తిరువనంతపురం : కేరళలోని వయనాడ్ జిల్లాలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. స్థానికంగా ఉన్న రెండు పందుల ఫార్మ్స్లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అయ్యాయి. భోపాల్లో ఉన్న నేషనల్ �
Monkeypox | దేశంలో మంకీపాక్స్ కేసులు నాలుగు చేరాయి. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్ను గుర్తించారు. అయితే అతడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడం