సమాజ సంరక్షకులుగా పోలీసులను పరిగణిస్తాం. అలాంటి రక్షకభటులకే రక్షణ కరువైంది. దీంతో వారికి రక్షణకవచంగా నిలిచాయి సరీసృపాలు. పాములు పోలీస్స్టేషన్కు కాపలాకాయడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా! అయితే ఈ వార్త చదవ
ఓ చిరుతపులి వ్యక్తిపై దాడి చేసింది. అప్పటికే అప్రమత్తంగా ఉన్న ఆ వ్యక్తి దానిపై ప్రతిదాడి చేశాడు. చిరుతపులికి అవకాశం ఇవ్వకుండా కత్తితో దానిపై విరుచుకుపడ్డాడు. అనంతరం గ్రామస్తులంతా అతడికి
తిరువనంతపురం: రోడ్డు విస్తరణ కోసం చెట్టును నరికివేయడంతో అనేక పక్షులు మరణించాయి. కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ హృదయవిదారక సంఘటన జరిగింది. తిరురంగడిలోని వీకే పాడిలో జాతీయ రహదారిని విస్తరిస్తున్నారు. ఇందు�
వస్తువులను ‘వాడి పడేసే (యూజ్ అండ్ త్రో)’ సంస్కృతి ఈ రోజుల్లో చాలామందిలో పెరిగినట్టే.. పెండ్లి వయసుకు వచ్చిన యువతలో కూడా ‘యూజ్ అండ్ త్రో’ పోకడ పెరిగిపోయిందని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. కేరళలోని య�
యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకొచ్చిన అంబులెన్సు తలుపులు స్టక్ అయిపోయి తెరుచుకోలేదు. దీంతో అతను మరణించిన ఘటన కేరళలో వెలుగు చూసింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కోయమాన్ (66)ను ఒక స్కూటీ బలంగా ఢీ�
తిరువనంతపురం: మరణించిన వృద్ధురాలి మృతదేహం వద్ద నవ్వుతూ కుటుంబ సభ్యులు ఫొటో దిగారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే నెటిజన్లు భిన్నంగా స్పందించారు. చాలా మంది ఆ కుటుంబ సభ్యుల తీరును తప్పుపట్టగా,
కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, పినరయ్ విజయన్ ప్రభుత్వం మధ్య కోల్డ్వార్ మరింత పెరిగింది. చాలాకాలంగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే నిర్ణయాలు తీసుకొంటున్న గవర్నర్, తాజాగా ప్రభుత్వం ప్రతిపాదిం�
దేశ, విదేశాల్లోని పర్యాటక ప్రాంతాలను చూడాలని ఎంతోమంది మహిళలకు ఉంటుంది. ఒక్కోసారి కుటుంబంతో కలిసి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. స్నేహితురాళ్లతో వెళ్దామన్నా.. ఏవేవో ఆటంకాలు. భద్రతపై అనుమానాలు. ఇప్పుడు మహిళలు
త్రిస్సూర్ : కేరళ త్రిసూర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలకుడి నదిలో నీటిమట్టం భారీగా పెరగ్గా.. నది మధ్యలో ఓ ఏనుగు చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని గమనించిన కొందరు అధికారులకు సమాచారం అందించ�
న్యూఢిల్లీ: కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తి పాజిటివ్గా తేలాడు. దీంతో కేరళలో మంకీపాక్స్ సోకిన వారి సంఖ్య అయిదుకు చేరుకున్నది. ఇక దేశవ్యాప్తంగా ఆ వైరస్ కేసుల �