నూతన జాతీయ విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుటిల నీతిని ప్రయోగిస్తున్నది. కొత్తగా ప్రకటించిన పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకాన్�
ఎన్ఐఏ సోదాలను నిరసిస్తూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) శుక్రవారం కేరళలో చేపట్టిన బంద్ హింసకు దారితీసింది. పలువురు పీఎఫ్ఐ సభ్యులు పలు బస్సులు, వాహనాలను, రోడ్డు పక్కన దుకాణాలను ధ్వంసం చేశారు.
కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్పై అధికార సీపీఎం తీవ్ర ఆరోపణలు చేసింది. గవర్నర్ బీజేపీ, ఆరెస్సెస్ ఆదేశాలతో పనిచేస్తూ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నారని మంత్రులు ఎంబీ రాజేశ్, థామస్ ఇసాక్ మంగ�
Rahul Gandhi | కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పున్నమాడ లేక్లో నిర్వహించిన స్నేక్ బోట్ రేస్ ఎగ్జిబిషన్లో రాహుల్ గాంధీ
IPhone 14 | ఐఫోన్ కొత్త మోడల్ వచ్చిందంటే చాలు దాన్ని కొనేందుకు చాలా మంది ఉవ్విళ్లూరుతుంటారు. ముఖ్యంగా యువత దాన్నొక స్టేటస్ సింబల్గా భావిస్తారు. అందుకే దాన్ని కొనేందుకు
Kerala Vegetable Vendor: రళలోని కాంగ్రెస్ కార్యకర్తలు ఓ కూరగాయల వ్యాపారిపై దాడికి దిగారు. కొల్లాంలో ఆ వ్యాపారి షాపును ధ్వంసం చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర జరుగుతున్�
సమాజ సంరక్షకులుగా పోలీసులను పరిగణిస్తాం. అలాంటి రక్షకభటులకే రక్షణ కరువైంది. దీంతో వారికి రక్షణకవచంగా నిలిచాయి సరీసృపాలు. పాములు పోలీస్స్టేషన్కు కాపలాకాయడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా! అయితే ఈ వార్త చదవ
ఓ చిరుతపులి వ్యక్తిపై దాడి చేసింది. అప్పటికే అప్రమత్తంగా ఉన్న ఆ వ్యక్తి దానిపై ప్రతిదాడి చేశాడు. చిరుతపులికి అవకాశం ఇవ్వకుండా కత్తితో దానిపై విరుచుకుపడ్డాడు. అనంతరం గ్రామస్తులంతా అతడికి
తిరువనంతపురం: రోడ్డు విస్తరణ కోసం చెట్టును నరికివేయడంతో అనేక పక్షులు మరణించాయి. కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ హృదయవిదారక సంఘటన జరిగింది. తిరురంగడిలోని వీకే పాడిలో జాతీయ రహదారిని విస్తరిస్తున్నారు. ఇందు�
వస్తువులను ‘వాడి పడేసే (యూజ్ అండ్ త్రో)’ సంస్కృతి ఈ రోజుల్లో చాలామందిలో పెరిగినట్టే.. పెండ్లి వయసుకు వచ్చిన యువతలో కూడా ‘యూజ్ అండ్ త్రో’ పోకడ పెరిగిపోయిందని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. కేరళలోని య�
యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకొచ్చిన అంబులెన్సు తలుపులు స్టక్ అయిపోయి తెరుచుకోలేదు. దీంతో అతను మరణించిన ఘటన కేరళలో వెలుగు చూసింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కోయమాన్ (66)ను ఒక స్కూటీ బలంగా ఢీ�