Popular Front of India | తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. పీఎఫ్ఐ(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కార్యకర్తలు దాడులు చేసే ప్రమాదముందని హెచ్చరించారు. కేరళ, తమిళనాడులో ఆర్ఎస్ఎస్, హిందూ కార్యకర్తలపై దాడులక
కేరళలో మహిళల నరబలిపై విచారణ కొనసాగుతున్న సమయంలోనే గుజరాత్లో మరో దారుణం జరిగింది. ఆర్థికపరమైన లాభాలు కలుగుతాయనే నమ్మకంతో తమ 14 ఏళ్ల కూతురిని ఓ కన్నతండ్రి క్షుద్రపూజలు చేసి చంపినట్టు తెలుస్తున్నది.
బురఖా ధరించి తిరుగుతున్న పూజారి జిష్ణు నంబూతిరిని పోలీసులు ప్రశ్నించారు. తనకు ‘చికెన్స్ పాక్స్’ ఉందని అందుకే బురఖా ధరించినట్లు అతడు చెప్పాడు. అయితే ఆ పూజారి శరీరంపై ఆ వ్యాధి లక్షణాలు లేవని పోలీసులు తె
Palakkad | కేరళలోని పాలపక్కడ్లో ఘోర ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు మరో బస్సును ఢీకొట్టింది. దీంతో 9 మంది దుర్మరణం చెందారు. మరో 38 మంది గాయపడ్డారు
Kerala | ఓ మహిళను పిల్లి కరిచింది. భయంతో ఆస్పత్రికి వెళ్లింది. టీకా వేయించుకుందామనే లోపే బాధితురాలిపై కుక్క దాడి చేసి గాయపరిచింది. దీంతో ఆ మహిళ తీవ్ర షాక్కు గురైంది. ఈ ఘటన కేరళలోని విజింజమ్ కమ�
IND vs SA | సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్లో భారత జట్టు టాస్ గెలిచింది. కేరళలోని తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తాము ముందుగా బౌలింగ్ చేస్తామని
నూతన జాతీయ విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుటిల నీతిని ప్రయోగిస్తున్నది. కొత్తగా ప్రకటించిన పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకాన్�
ఎన్ఐఏ సోదాలను నిరసిస్తూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) శుక్రవారం కేరళలో చేపట్టిన బంద్ హింసకు దారితీసింది. పలువురు పీఎఫ్ఐ సభ్యులు పలు బస్సులు, వాహనాలను, రోడ్డు పక్కన దుకాణాలను ధ్వంసం చేశారు.
కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్పై అధికార సీపీఎం తీవ్ర ఆరోపణలు చేసింది. గవర్నర్ బీజేపీ, ఆరెస్సెస్ ఆదేశాలతో పనిచేస్తూ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నారని మంత్రులు ఎంబీ రాజేశ్, థామస్ ఇసాక్ మంగ�
Rahul Gandhi | కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పున్నమాడ లేక్లో నిర్వహించిన స్నేక్ బోట్ రేస్ ఎగ్జిబిషన్లో రాహుల్ గాంధీ
IPhone 14 | ఐఫోన్ కొత్త మోడల్ వచ్చిందంటే చాలు దాన్ని కొనేందుకు చాలా మంది ఉవ్విళ్లూరుతుంటారు. ముఖ్యంగా యువత దాన్నొక స్టేటస్ సింబల్గా భావిస్తారు. అందుకే దాన్ని కొనేందుకు
Kerala Vegetable Vendor: రళలోని కాంగ్రెస్ కార్యకర్తలు ఓ కూరగాయల వ్యాపారిపై దాడికి దిగారు. కొల్లాంలో ఆ వ్యాపారి షాపును ధ్వంసం చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర జరుగుతున్�