2018లో జలవిలయంలో చిక్కుకొన్న కేరళను యుద్ధప్రాతిపదికన ఆదుకొన్నాం’ అంటూ 2019 లోక్సభ ఎన్నికల ముందు గొప్పలు చెప్పుకొన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు.. చేసిన వరద సాయాన్ని ఇప్పుడు నయా పైసలతో సహా వసూలు చేస్తున్నది.
Crime news | ఎయిర్పోర్టుల్లో స్మగ్లింగ్ గూడ్స్ పట్టుబడటం అనేది నిత్యకృత్యంగా మారింది. బంగారం, విదేశీ కరెన్సీ, ఇతర విలువైన వస్తువులు తరలిస్తూ ప్రతిరోజు
అనగనగా కథల్లో ఒక పేదరాశి పెద్దమ్మ ఉంటుంది. ఎవరు ఏ వేళలో ఆకలితో వెళ్లినా లేదనకుండా కడుపు నింపుతుంది. ప్రేమగా మాట్లాడుతుంది. తన కష్టాన్నీ కన్నీళ్లను మాత్రం బయటికి తెలియనివ్వదు. కేరళలోని శ్రీపథ్కు చెందిన �
D Raja | తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్లు ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ధ్వజమెత్తారు. తెలంగాణ, కేరళ గవర్నర్లు.. ఆయా
కేరళలో అనూహ్య ఘటన చోటుచేసుకున్నది. ప్రయాణికులతో కూడిన ఓ ప్రైవేట్ బస్సును ఏనుగు వెంబడించగా, డ్రైవర్ చాకచక్యంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. త్రిస్సూర్ జిల్లాలోని అటవీమార్గంలో 40 మందితో ప్రయాణిస్తున్న ఓ �
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితుల నెట్వర్క్కు సంబంధించి హైదరాబాద్తోపాటు దేశవ్యాప్తంగా పది చోట్ల సోదాలు నిర్వహించింది.