D Raja | తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్లు ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ధ్వజమెత్తారు. తెలంగాణ, కేరళ గవర్నర్లు.. ఆయా
కేరళలో అనూహ్య ఘటన చోటుచేసుకున్నది. ప్రయాణికులతో కూడిన ఓ ప్రైవేట్ బస్సును ఏనుగు వెంబడించగా, డ్రైవర్ చాకచక్యంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. త్రిస్సూర్ జిల్లాలోని అటవీమార్గంలో 40 మందితో ప్రయాణిస్తున్న ఓ �
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితుల నెట్వర్క్కు సంబంధించి హైదరాబాద్తోపాటు దేశవ్యాప్తంగా పది చోట్ల సోదాలు నిర్వహించింది.
అగ్ర హీరో అల్లు అర్జున్కు కేరళలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా అల్లు అర్జున్ కేరళ అలెప్పీకి చెందిన ఓ విద్యార్థినికి ఆర్థిక సహాయం చేసి గొప్ప మనసును చాటుకున్నారు
Kerala | కేరళలోని కన్నూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. రోడ్డుపై పార్కు చేసిఉన్న కారును తాకాడని ఓ మైనర్ బాలుడిని విచక్షణా రహితంగా తన్నాడో వ్యక్తి.
Kerala Governor | కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, పినరయి విజయన్ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. వీసీల నియామకం విషయంలో గవర్నర్ రాజకీయంగా జోక్యం చేసుకుంటున్నారంటూ సీఎం పినరయి విజ�
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ఖాన్ సీఎం విజయన్పై చర్య తీసుకుంటానని బాంబు పేల్చారు. బంగారం స్మగ్లింగ్ కేసులో సీఎం కార్యాలయానికి సంబంధం ఉన్నట్టు తేలితే జోక్యం చేసుకుంటానని వెల్లడించారు. గవర్నర్ ఖాన్�
ప్రతిపక్ష పాలిత రాష్ర్టాల్లో ప్రజా ప్రభుత్వాలకు అడుగడుగునా మోకాలడ్డుతున్న గవర్నర్లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోరుబాట పడుతున్నాయి. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ అధిక