ఈ నెల 18న బుధవారం ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించనున్నది. బీఆర్ఎస్గా మారిన తర్వాత పార్టీ నిర్వహిస్తున్న తొలి సభ ఇది. రాబోయే కాలంలో జాతీయస్థాయిలో మారే రాజకీయ సమీకరణాలకు సంకేత ప్రాయంగా ఈ సభకు బ
అమెరికాలో ప్రవాస భారతీయురాలు జూలీ మాథ్యూ చరిత్ర సృష్టించారు. టెక్సాస్లోని ఫోర్ట్ బెండ్ కౌంటీ కోర్టు జడ్జిగా ఆమె వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి అయిన రిపబ్లికన్ అభ్యర్థి ఆండ్రూపైన ఆమె �
Kerala minister Rajesh | జగద్గురువు ఆది శంకారాచార్యులపై కేరళ మంత్రి, వామపక్ష నేత ఎంబీ రాజేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆది శంకారాచార్యులు ‘క్రూరమైన కుల వ్యవస్థ’కు ప్రతినిధిగా ఉన్నారంటూ వివాదాన్ని రాజేశారు. కేరళలో
కేరళ వేదికగా జరిగిన 57వ జాతీయ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన నిక్ష అగర్వాల్ టైటిల్తో మెరిసింది. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ఆల్రౌండ్ చాంపియన్షిప్ దక్కించుకుంది.
Veena george | కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగిన బాప్టిజమ్ సెర్మనీలో ఫుడ్ పాయిజన్ కావడంతో వంద మంది అస్వస్థకు గురయ్యారు. జిల్లాలోని కీజ్వైపూర్ గ్రామంలో బాప్టిజం సెర్మనీ జరిగింది.
Guruvayur Temple assets కేరళలోని పద్మనాభస్వామి ఆలయం ఆస్తుల విలువ లక్షల కోట్లల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రాష్ట్రానికే చెందిన మరో ఆలయం ఆస్తులు విలువ కూడా బయటకు వచ్చింది. గురువాయుర్లోని శ్రీ కృష
NIA | నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరోసారి దాడులు నిర్వహిస్తున్నది. కేరళలోని 56 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన ఎన్ఐఏ
ఇడ్లీ బియ్యాన్ని బాగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. అటుకులను ఒక గిన్నెలో పోసి అర కప్పు నీళ్లుపోసి బాగా నాననివ్వాలి. మిక్సీ జార్లో అటుకులు, నానిన బియ్యం, కొబ్బరి తురుము, చక్కెర, ఈస్ట్ వేసి కొబ్బరిపా�
Air India Express | వ్యాపార దిగ్గజం టాటా ఆధ్వర్యంలో నడుస్తున్న విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సబ్సిడరీ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యూఏఈ నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా మార్గదర్శకాలు జారీ
ఇంతకాలం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఇచ్చే మాతృత్వ సెలవులు దేశంలో తొలిసారిగా తమ విద్యార్థినులకు సైతం ఇవ్వనున్నట్టు కేరళలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రకటించింది.
Maternity Leave కేరళలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ.. ప్రెగ్నెంట్ విద్యార్థులకు 60 రోజుల మెటర్నిటీ లీవ్ను మంజూరీ చేయనున్నది. 18 ఏళ్లు దాటిన విద్యార్థినులకు ఈ అవకాశం కల్పించారు. చదువులకు ఎటువంటి అవాంతర�
Sabarimala Temple | కేరళలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. బుధవారం తెల్లవారు జాము నుంచి భక్తుల తాకిడి పెరిగిందని ఆలయ నిర్వహణ కమిటీ తెలిపింది. ఈ నెల 11 నుంచి ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారని, ఈ నెల 12న గరిష�