COVID-19 cases | రళలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య రెట్టింపవుతున్నది. మంగళవారం కూడా కొత్తగా 172 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది.
ఆపదలో అండగా నిలిచే పోలీసు అధికారులు ప్రజలకు బాసటగా నిలిచిన వీడియోలు ఇంటర్నెట్లో కనిపిస్తుంటాయి. అయితే ఓ చిన్నారి పోలీస్ అధికారికి సెల్యూట్ చేస్తున్న వీడియోను (Viral Video) కేరళ పోలీసులు సోషల్ మీ
wins lottery | ఒక కూలీ రూ.75 లక్షల లాటరీ గెలిచాడు (wins lottery). అయితే భయాందోళన చెందిన అతడు వెంటనే పోలీస్ స్టేషన్కు పరుగెత్తాడు. తన లాటరీ టికెట్ ఎవరూ లాక్కోకుండా రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు. అలాగే లాటరీ డబ్బులు ఎల�
Kerala UDF MLAs | తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ వరుసగా తిరస్కరించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శించారు. అనంతరం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి స�
Kerala shocker | మద్యం, డ్రగ్స్కు బానిస అయిన మిథున్ మోహన్ డబ్బుల కోసం పలుమార్లు తన తల్లిని కొట్టినట్లు పోలీసులకు స్థానికులు తెలిపారు. దీంతో అతడి కోసం వెతికిన పోలీసులు చివరకు అరెస్ట్ చేశారు. తల్లి హత్యలో తండ్రి
Gold Smuggling: గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న ఎయిర్ ఇండియా ఉద్యోగిని అరెస్టు చేశారు. చేతులకు చుట్టుకుని అతను సుమారు కేజిన్నర బంగారాన్ని స్మగ్లింగ్ చేశాడు. కొచ్చి ఎయిర్పోర్ట్లో అతన్ని పట్టుకున్నారు.
Kerala shocker | సెబాస్టియన్ అనే వ్యక్తికి ఇటీవల వివాహమైంది. అయితే తనను పెళ్లికి ఆహ్వానించకపోవడంపై పొరుగున నివసించే బిను అనే వ్యక్తి అవమానంగా భావించాడు. దీంతో వరుడి ఇంటిపై అతడు రాళ్లు విసిరాడు.
కేరళలోని (Kerala) త్రిసూర్లో (Thrissur) ఉన్న ఇరింజలకుడ శ్రీకృష్ణ ఆలయంలో (Irinjadappilly Sri Krishna Temple) జరిగిన నదయిరుతాల్ (Nadayiruthal) వేడుకలో రోబోటిక్ ఏనుగును వినియోగిస్తున్నారు.
students locked up | ప్రభుత్వ కాలేజీకి సరఫరా అవుతున్న తాగునీరు మురికిగా ఉండటంపై కొందరు విద్యార్థులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ రమను కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు. అయితే ప్రిన్సిపాల్ గదిలో ఉ
Kerala Govt | కేరళ ప్రభుత్వం (Kerala Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు (Govt employees) ఎలాంటి యూట్యూబ్ ఛానల్ (YouTube channels)ను నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది.
దేవనంద(17).. కేరళకు చెందిన 12వ తరగతి విద్యార్థిని. వయసు చిన్నదైనా పెద్ద నిర్ణయం తీసుకుంది. కాలేయ వ్యాధితో బాధ పడుతున్న తండ్రిని బతికించుకోవడానికి తన కాలేయంలో కొంత భాగాన్ని దానమిచ్చింది.
దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లోని ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ (National Investigation Agency) దాడులు చేస్తున్నది. బుధవారం తెల్లవారుజామున కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని 60 ప్రాంతాల్లో స�