South west mansoon | భారత వాతావరణ విభాగం (India Meteorological Department-IMD) శుభవార్త చెప్పింది. మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు (South West Mansoon) కేరళ తీరాన్ని తాకనున్నాయని ప్రకటించింది.
Southwest Monsoon | ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రెండు రోజుల్లో మరింత బలపడనున్నది. నైరుతి రుతుపవనాలను ప్రభావితం చేయనుందని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది.
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో విస్తరించేందుకు దాదాపు మరో వారం నుంచి 15 రోజుల సమయం పడుతుందని పేర్కొంది. రుతుపవనాల ప�
Road Accident | కేరళ (Kerala) రాష్ట్రం త్రిసూర్ (Thrissur ) జిల్లాలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇరింజలకుడ (Irinjalakuda) సమీపంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి.
partner swapping case | సంచలనం రేపిన భార్యల మార్పిడి కేసులోని (partner swapping case) ప్రధాన నిందితుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళలో ఈ సంఘటన జరిగింది. ఈ ఏడాది జనవరిలో జీవిత భాగస్వాముల మార్పిడికి పాల్పడుతున్న వైనాన్ని ఆ రాష�
BJP Activist: ఫేక్ న్యూస్ షేర్ చేస్తున్న బీజేపీ కార్యకర్తను కేరళలో అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ 2 ఫలితాలను విత్డ్రా చేసినట్లు ఆ వ్యక్తి ఆన్లైన్లో ఫేక్ వార్తలను ప్రచారం చేశాడు. ఈ ఘట
Northeast Monsoon | ఈ ఏడాది రుతుపవన కాలంలో దేశంలో మం చి వర్షాలే పడుతాయని, జూన్-సెప్టెంబర్ మధ్య 96 శాతం వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ మంచి వర్ష�
Civils-2022 Ranker | ఐదేళ్ల వయస్సప్పుడే రోడ్డు ప్రమాదంలో కుడిచేయి తెగిపోయింది. అయినా తన వైకల్యానికి ఆమె అదరలేదు, బెదరలేదు..! ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు..! పట్టుదలతో ప్రయత్నించి అనుకున్నది సాధించింది..! సివిల్స్ - 2022 పర
Civil Services results | సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో మెరుగైన ర్యాంక్ వచ్చిందని హాస్పిటల్ బెడ్పై షెరిన్ షహనాకు తెలియడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.
Train misses station halt | ఒక రైలు స్టేషన్లో ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో ఆ స్టేషన్ వద్ద వేచి ఉన్న ప్రయాణికులు షాక్ అయ్యారు. (Train misses station halt) అయితే పొరపాటును గ్రహించిన లోకో పైలట్ సుమారు కిలోమీటరు దూరం వరకు ఆ రైలును వెనక్కి �
భారతదేశ జనాభాలో సగం మంది 30 ఏండ్లలోపు వారు. అంటే, దాదాపు 72 కోట్ల మందితో కూడిన యువశక్తి ఉన్న దేశం మనది. ప్రపంచంలో ఏ దేశం వద్దా ఇంతటి యువశక్తి లేదు. సరైన విద్యను అందించటం ద్వారా, ఉద్యోగ నైపుణ్యాలకు సంబంధించి నిర
నాస్డాక్లో లిైస్టెన అంతర్జాతీయ టెక్నాలజీ సేవల సంస్థ లైటస్ టెక్నాలజీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్..హైదరాబాద్ కేంద్రస్థానంగా శ్రీ సాయి కేబుల్ అండ్ బ్రాడ్బ్యాండ్ ప్రైవేట్ లిమిటెడ్లో మెజా�
ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు నాలుగు రోజులు ఆలస్యంగా భారత్ను పలుకరించనున్నాయి. జూన్ 4న ఈ పవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షప�