Poisoned Ice Cream | ఒక మహిళ తన మేనల్లుడైన 12 ఏళ్ల అహ్మద్ హసన్ రిఫాయికి విషం కలిపిన ఐస్క్రీమ్ ఇచ్చింది. అది తిన్న ఆ బాలుడు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆ మరునాడు చ�
Threat Letter | ఇంటెలిజెన్స్ ఏడీజీపీ రిపోర్ట్లో పేర్కొన్న ఈ బెదిరింపు లేఖ గురించి మీడియాలో ఆదివారం బయటపడింది. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ దీని గురించి మాట్లాడారు. ఇంటెలిజెన్స్ రి�
Domestic Violence | కేరళలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. భార్య తనపై గృహహింస కేసు పెట్టడంతో.. విచారణ కోసం వచ్చిన మహిళా అధికారిపైకి కుక్కను ఉసిగొల్పాడో వ్యక్తి. కుక్క దాడిలో అధికారి తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో
కేరళలోని (Kerala) మళప్పురం (Malappuram) జిల్లాలో బావిలో (Well) పడిపోయిన ఓ ఏనుగును (Elephant) అటవీ అధికారులు రక్షించారు. మళప్పురం జిల్లాలోని రబ్బరు తోటలో (Rubber plantation) ఉన్న 15 అడుగుల లోతైన బావిలో ఓ ఏనుగు ప్రమాద వశాత్తు పడిపోయింది.
కేరళలోని ఎరాంజోలిలో ఓ ఆరెస్సెస్ కార్యకర్త అక్రమంగా బాంబులను తయారు చేశాడు. అయితే, ప్రమాదవశాత్తు అది పేలి తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో అతడి చేయి ఛిద్రమైంది.
Rahul Gandhi | ఎంపీ అనేది ఓ ట్యాగ్ మాత్రమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ప్రాతినిథ్యం వహించిన కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గంలో మంగళవారం తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి పర్యటించారు.
రాష్ట్ర ఇంధన సామర్థ్య సూచీ (స్టేట్ ఎనర్జీ ఎఫీషియెన్సీ ఇండెక్స్) 2021- 22లో తెలంగాణ ముందంజలో నిలిచింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ ఫ్రంట్ రన్నర్లుగా నిలిచాయి. ఈ రాష్ర్టాలు 60కి పై�
గతకొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు (Corona cases) మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. దీంతో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నిబంధనలు (Covid Curbs) పాటించాలని పలు రాష్ట్రాలు తమ ప్రజలకు సూచిస్తున్నాయ�
దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) మరోసారి విజృంభిస్తున్నాయి. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. దీంతో ఢిల్లీ (Delhi), కేరళలో భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవు�
COVID-19 cases | దేశంలో కరోనా మహమ్మారి విస్తృతి ఉధృతమైంది. రాష్ట్రాల వారీగా చూస్తే కేరళలోనే అత్యధికంగా 9,422 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళతోపాటు మరో ఏడు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1000 మార్కును దాటింది.
Kerala | కేరళ (Kerala)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోజికోడ్ (Kozhikode) జిల్లా ఎలత్తూర్ ( Elathoor) సమీపంలో కదులుతున్న రైలు (Moving Train)లో తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్ప�
ర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. ఇదే సమయంలో కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల అవుతుందని అందరూ భావించారు. అయి�
QR Code | కేరళలో డాక్టర్ ఇవిన్ ఫ్రాన్సిస్ అనే ఓ యువ వైద్యుడు బాడ్మింటన్ ఆడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. 26 ఏండ్ల వయసులోనే అకాల మరణం చెందాడు. రెండేండ్ల క్రితం ఈ ఘటన జరిగింది. కానీ, వైద్యునిగా ఆయన సృజనాత్మ�