Hindu couple Marriage | కేరళ రాష్ట్రంలో ఓ హిందూ జంట వివాహం గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్నెట్లో ఎక్కువగా ఆ పెళ్లి గురించే చర్చ జరుగుతున్నది.
Vande Bharat Train | దేశంలో సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express Train)పై వరుస దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా వందేభారత్పై మరోసారి రాళ్లదాడి జరిగింది.
Vande Bharat | తిరువనంతపురం : కేరళలో కొత్తగా ప్రారంభించిన వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. దీంతో రైలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ మేరకు రైల్వే అధికారులు ధృవీకరించారు. కాసర్గాడ్ నుంచి తిరువనంతపుర�
కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలోని పట్టాణం ప్రాంతానికి సమీపంలో ఉన్న ముజిరిస్ ఓడరేవు ఇనుప యుగం నాటిదని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయగ్నోస్టిక్ డైరెక్టర్ కుమారస్వామి తంగరాజ్ బృందం తేల�
Mobile Phone Explodes | కేరళ (Kerala) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. మొబైల్ ఫోన్ పేలి (Mobile Phone Explodes) ఎనిమిదేండ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
Poisoned Ice Cream | ఒక మహిళ తన మేనల్లుడైన 12 ఏళ్ల అహ్మద్ హసన్ రిఫాయికి విషం కలిపిన ఐస్క్రీమ్ ఇచ్చింది. అది తిన్న ఆ బాలుడు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆ మరునాడు చ�
Threat Letter | ఇంటెలిజెన్స్ ఏడీజీపీ రిపోర్ట్లో పేర్కొన్న ఈ బెదిరింపు లేఖ గురించి మీడియాలో ఆదివారం బయటపడింది. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ దీని గురించి మాట్లాడారు. ఇంటెలిజెన్స్ రి�
Domestic Violence | కేరళలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. భార్య తనపై గృహహింస కేసు పెట్టడంతో.. విచారణ కోసం వచ్చిన మహిళా అధికారిపైకి కుక్కను ఉసిగొల్పాడో వ్యక్తి. కుక్క దాడిలో అధికారి తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో
కేరళలోని (Kerala) మళప్పురం (Malappuram) జిల్లాలో బావిలో (Well) పడిపోయిన ఓ ఏనుగును (Elephant) అటవీ అధికారులు రక్షించారు. మళప్పురం జిల్లాలోని రబ్బరు తోటలో (Rubber plantation) ఉన్న 15 అడుగుల లోతైన బావిలో ఓ ఏనుగు ప్రమాద వశాత్తు పడిపోయింది.
కేరళలోని ఎరాంజోలిలో ఓ ఆరెస్సెస్ కార్యకర్త అక్రమంగా బాంబులను తయారు చేశాడు. అయితే, ప్రమాదవశాత్తు అది పేలి తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో అతడి చేయి ఛిద్రమైంది.
Rahul Gandhi | ఎంపీ అనేది ఓ ట్యాగ్ మాత్రమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ప్రాతినిథ్యం వహించిన కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గంలో మంగళవారం తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి పర్యటించారు.
రాష్ట్ర ఇంధన సామర్థ్య సూచీ (స్టేట్ ఎనర్జీ ఎఫీషియెన్సీ ఇండెక్స్) 2021- 22లో తెలంగాణ ముందంజలో నిలిచింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ ఫ్రంట్ రన్నర్లుగా నిలిచాయి. ఈ రాష్ర్టాలు 60కి పై�