నాస్డాక్లో లిైస్టెన అంతర్జాతీయ టెక్నాలజీ సేవల సంస్థ లైటస్ టెక్నాలజీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్..హైదరాబాద్ కేంద్రస్థానంగా శ్రీ సాయి కేబుల్ అండ్ బ్రాడ్బ్యాండ్ ప్రైవేట్ లిమిటెడ్లో మెజా�
ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు నాలుగు రోజులు ఆలస్యంగా భారత్ను పలుకరించనున్నాయి. జూన్ 4న ఈ పవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షప�
Arundhati Roy | కేరళలోని కొచ్చి నగరంలో డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI) ఆధ్వర్యంలో జరిగిన యువధార యూత్ లిటరేచర్ ఫెస్టివల్లో అరుంధతీ రాయ్ ప్రసంగిస్తూ.. కర్ణాటకలో బీజేపీ ఓటమి వార్త తనకు చాలా సంతోషాన్�
Southwest Monsoon: నైరుతీ రుతుపవనాలు జూన్ 4వ తేదీన కేరళలోకి ఎంటర్కానున్నాయి. ఆ రుతుపవనాల వల్లే దేశవ్యాప్తంగా వర్షాలు కురవనున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల ఆలస్యంగా రుతుపవనాలు రానున్నట్లు ఐఎండ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనుకుండి నడిపిస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కేరళలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నది. అందులో తప్పేంలేదు. కానీ దానికోసం అనుసరిస్తున్న విధానాలు పూర్త
Boat Tragedy: లైఫ్ జాకెట్ వేసుకోవడం వల్లే తాము బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినట్లు రజిస అనే మహిళ తెలిపారు. ఓవర్క్రౌడ్ వల్లే బోటు బోల్తాపడిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రళలో (Kerala) జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఆదివారం రాత్రి 7.30 గంటలకు మళప్పురం (Malappuram) జిల్లాలోని తన్నూర్ సమీపంలో పురపుజా నదిలో ఓ డబుల్ డెక్కర్ పడవ (Houseboat Tragedy) బోల్తా పడింది. ఈ ఘటనలో ఇప్�
Hindu couple Marriage | కేరళ రాష్ట్రంలో ఓ హిందూ జంట వివాహం గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్నెట్లో ఎక్కువగా ఆ పెళ్లి గురించే చర్చ జరుగుతున్నది.
Vande Bharat Train | దేశంలో సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express Train)పై వరుస దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా వందేభారత్పై మరోసారి రాళ్లదాడి జరిగింది.
Vande Bharat | తిరువనంతపురం : కేరళలో కొత్తగా ప్రారంభించిన వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. దీంతో రైలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ మేరకు రైల్వే అధికారులు ధృవీకరించారు. కాసర్గాడ్ నుంచి తిరువనంతపుర�
కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలోని పట్టాణం ప్రాంతానికి సమీపంలో ఉన్న ముజిరిస్ ఓడరేవు ఇనుప యుగం నాటిదని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయగ్నోస్టిక్ డైరెక్టర్ కుమారస్వామి తంగరాజ్ బృందం తేల�
Mobile Phone Explodes | కేరళ (Kerala) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. మొబైల్ ఫోన్ పేలి (Mobile Phone Explodes) ఎనిమిదేండ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.