Kochi Mall | కేరళ (Kerala)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు బుర్ఖా ధరించి (Wearing Burqa) మహిళల వాష్రూమ్ (Womens Toilet)లోకి ప్రవేశించి తన ఫోన్లో వీడియోలు రికార్డు ( Records Videos) చేశాడు.
Rahul Gandhi | లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిసారిగా తన పార్లమెంట్ నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాహుల్ మాట్ల
Kerala | కేరళ (Kerala) పేరును ‘కేరళం’ (Keralam)గా మార్చాలనే తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ (Kerala Assembly) బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ( Pinarayi Vijayan) సభలో ప్రవేశ పెట్టారు.
woman poses as nurse | ఒక మహిళ నర్సుగా నటించింది. (woman poses as nurse) బిడ్డను ప్రసవించిన తల్లిని చంపేందుకు ప్రయత్నించింది. ఖాళీ సిరంజి ద్వారా రక్త నాళాల్లోకి గాలిని పంపి హత్య చేసేందుకు యత్నించింది. బాలింత తల్లి గమనించి ఆసుపత్రి
American woman : అమెరికా నుంచి వచ్చి ఆశ్రమంలో ఉంటున్న ఓ మహిళపై ఇద్దరు కేరళ వ్యక్తులు లైంగిక దాడి చేశారు. ఈ ఘటన జూలై 31వ తేదీన జరిగింది. అయితే ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇద్దరు వ్యక్తుల్ని అరె�
ఐదేండ్ల చిన్నారిపై ఓ మృగాడు అత్యంత పైశాచికంగా లైంగికదాడికి పాల్పడ్డాడు. గొంతుకోసి హతమార్చాడు. కేరళలోని ఆలూవా పట్టణ మార్కెట్కు సమీపంలో ఆ బాలిక మృతదేహం లభ్యమైంది.
వారంతా మున్సిపాల్టీలో ఒక సంస్థ తరఫున పనిచేసే చిరు మహిళా ఉద్యోగులు. ప్రభుత్వం నిర్వహించే లాటరీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. 250 రూపాయలు పెట్టి లాటరీ టిక్కెట్ కొనడానికి గ్రూపులోని 11 మంది మహ
కాంగ్రెస్ (Congress) పార్టీ సీనియర్ నేత, కేరళ (Kerala) మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ (Oommen Chandy) కన్నుమూశారు. 79 ఏండ్ల ఊమెన్ చాందీ గత కొంతకాలంగా క్యాన్సర్తో (Cancer) బాధపడుతున్నారు.
Lulu Mall Owner Yusuff Ali | ఆయనేం హార్వర్డ్లో చదువుకోలేదు. కనీసం పట్టభద్రుడు కూడా కాదు. తాతముత్తాతల వారసత్వం అసలే లేదు. దుబాయ్లో ఒక్క పెట్రోలు బావి కూడా లేదు. అయితేనేం.. ఆ ఇసుక నేలల్లోనే అవకాశాల్ని తవ్వి తీశారు.
కేరళలో 2010లో సంచలనం సృష్టించిన ప్రొఫెసర్ చెయ్యి నరికిన ఘటనలో ముగ్గురు దోషులకు జీవితఖైదు విధిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో ముగ్గురికి మూడేండ్ల జైలు శి
Tea | ‘పత్రం, పుష్పం, ఫలం, నీరు.. ఏదైనా భక్తితో తనకు సమర్పిస్తే దానిని నేను సంతోషంగా స్వీకరిస్తాను’ అన్నాడు గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ! వీటికి అదనంగా తేనీరు కూడా జతచేర్చారు కేరళీయులు. పరమాత్మకు నివేదించి�
కేరళ, కర్ణాటక తీర ప్రాంత జిల్లాల ప్రజలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కేరళలో భారీ వర్షాల కారణంగా ఏనిమిది మంది మృతి చెందారు. 7800 మంది నిరాశ్రయులయ్యారు.
Brain Eating Amoeba | మెదడు తినే అమీబా ఒకటి ఇప్పుడు భారత్లో సంచలనంగా మారింది. నయిగ్లేరియా ఫ్లవరీ అనే ఏకకణ జీవి కారణంగా కేరళలో 15 ఏళ్ల బాలుడు కన్నుమూశాడు. వాగులో ఈత కొట్టిన సమయంలో అక్కడి నీటిలో నుంచి అతని శరీరంలోకి ప్రవ