కేరళ, కర్ణాటక తీర ప్రాంత జిల్లాల ప్రజలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కేరళలో భారీ వర్షాల కారణంగా ఏనిమిది మంది మృతి చెందారు. 7800 మంది నిరాశ్రయులయ్యారు.
Brain Eating Amoeba | మెదడు తినే అమీబా ఒకటి ఇప్పుడు భారత్లో సంచలనంగా మారింది. నయిగ్లేరియా ఫ్లవరీ అనే ఏకకణ జీవి కారణంగా కేరళలో 15 ఏళ్ల బాలుడు కన్నుమూశాడు. వాగులో ఈత కొట్టిన సమయంలో అక్కడి నీటిలో నుంచి అతని శరీరంలోకి ప్రవ
Rare Brain Infection | కేరళ (Kerala) రాష్ట్రంలో అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ (Rare Brain Infection) కేసు బయటపడింది. కలుషిత నీటిలో స్వేచ్ఛగా జీవించే అమీబా (amoebae) కారణంగా అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కేసు అలప్పుజా (Alappuzha) తీర ప్రాంతంలో నమోదైనట్లు అ�
కేరళ అంటేనే.. పడవ పందేలు. ప్రవాహంలో ఆ పడవల బారులు.. కొంగల వరుసను గుర్తుకు తెస్తాయి. ఆ ఘట్టానికి సృజనాత్మక రూపమిస్తూ ఈ కార్పెట్ను రూపొందించారు. ఈ తరహా చిత్రీకరణ ట్రావెన్కోర్ శైలి కిందికి వస్తుంది. న్యూయార
ఇప్పుడు మనం చెప్పుకొనే దొంగ తీరే విలక్షణం. వేరే రాష్ట్రం నుంచి దర్జాగా విమానంలో వచ్చి మరీ దొంగతనాలు చేస్తాడు. విమానంలో వస్తాడు.. ఓ ఆటోలో వీధుల్లో తిరుగుతూ.. తాళాలు వేసివున్న ఇండ్లను గుర్తిస్తాడు.
Kerala Heavy rains | కేరళ (Kerala ) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy rains) ముంచెత్తాయి. మంగళవారం కురిసిన వర్షానికి చెట్లు నేలకూలాయి. కొన్ని చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని ఇడుక్కి, కాసరగోడ్, కన్నూర్ జిల్లాలకు భారత వాతావరణ
power play | రెండు డిపార్ట్మెంట్ల మధ్య పోరు ( power play) జరుగుతున్నది. తమ వాహనాలకు ట్రాఫిక్ చలాన్లు విధించడంపై విద్యుత్ బోర్డు ప్రతీకారం తీర్చుకుంటున్నది. మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ (ఎంవీడీ)కు చెందిన రోడ్డు �
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించేందుకు ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై) పథకం కింద నిర్ధారించిన లక్ష్యం ప్రకారం రోడ్లు నిర్మించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా �
Female medicos: ఆపరేషన్ థియేటర్లో లాంగ్ స్లీవ్ జాకెట్లు ధరించేందుకు అనుమతి ఇవ్వాలని కేరళకు చెందిన మహిళా మెడికోలు డిమాండ్ చేశారు. తిరువనంతపురం కాలేజీకి చెందిన ఏడు మంది అమ్మాయిలు ఈ నేపథ్యంలో ప్రిన్స�
Baiju Paravoor | మలయాళ సినీ దర్శకుడు బైజు పరవూర్ (42) అకాల మరణం చెందాడు. మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన కేరళలోని కొచ్చి సిటీలోగల ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.
ఆర్థికంగా వెనుకబడిన మక్తల్ ప్రాంతంలో దినసరి కూలీల సంఖ్య అధికంగా ఉన్నది. వేసవిలో ఉపాధి, ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో వేపగింజల వల్ల గ్రామీణ ప్రజలు, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వేపగిం�
తంలో పలు దేశాల పుస్తక మేళాల్లో పాల్గొన్నాను. ఈమారు నా పుస్తక యాత్ర దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో సాగింది. గతంలో నేను చూసిన, పాల్గొ న్న పుస్తక మేళాలకంటే ఇది నాకు కొద్దిగా భిన్నంగా కనిపించింది.
Kerala | విడాకుల వ్యవహారానికి సంబంధించి కోర్టు తీర్పుతో అసంతృప్తితో రగిలిపోయిన ఓ భర్త ఏకంగా జడ్జి కారును ధ్వంసం చేశాడు. ఈ ఘటన కేరళ (Kerala)లోని పథనంతిట్ట జిల్లా తిరువళ్లా కోర్టు (Thiruvalla court )వద్ద బుధవారం చోటు చేసుకుంది.