కేరళలో మరొకరికి నిపా వైరస్ సోకింది. 24 ఏండ్ల హెల్త్ వర్కర్ వైరస్ బారిన పడినట్టు అధికారులు తెలిపారు. దీంతో వైరస్ సోకిన వారి సంఖ్య ఐదుకు చేరింది. రాష్ట్రంలో ఇప్పటికే వైరస్ సోకి ఇద్దరు మరణించిన విషయం తె�
Nipah Virus | కేరళ (Kerala)లో మరోసారి ప్రాణాంతక నిఫా వైరస్ (Nipah Virus ) వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ వైరస్ సోకడంతో కోజికోడ్ ( Kozhikode) జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏడు గ్రామ పంచాయితీలను
కేరళలో మరోసారి ప్రాణాంతక నిపా వైరస్ వెలుగుచూసింది. ఇది సోకడంతో కోజికోడ్ జిల్లాలో ఇద్దరు మరణించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా హెల్త్ అలర్ట్ జారీ చేసింది.
Kerala Couple Suicide | మూడు నెలల కిందట కూతురుకు గ్రాండ్గా వివాహం జరిగిన ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక సమస్యల వల్ల ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. అలా�
Crime news | ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగివచ్చి అతడు పెట్టే టార్చర్ భరించలేక 16 ఏళ్లుగా కాపురం చేసిన అతని భార్య ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, 15 ఏళ్ల లోపు వయసున్న ముగ్గురు బిడ్డ�
Onam | కేరళ (Kerala) రాష్ట్రానికి ఓనం (Onam) పండుగ కిక్కిచ్చింది. రాష్ట్రంలో అతిపెద్ద పండుగ
కావడంతో మలయాళీలు తెగ తాగేశారు. దీంతో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మద్యం
అమ్ముడుపోయింది (Liquor Sales).
మతతత్వంపై కాంగ్రెస్, బీజేపీలది ఒకే విధానమని కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని ఆయన ఆరోపించారు. బుధవారం కొట్టాయంలో విజయన్ మాట్లాడుతూ క�
Varalaxmi Sarathkumar | ప్రముఖ తమిళ నటి వరలక్ష్మి శరత్కుమార్కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కేరళ విభాగం అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఇటీవల కేరళలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ కేసుకు సంబంధించి విచార
Onam | కేరళ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ ఓనం (Onam). ఈ పండుగ మలయాళీలకు అత్యంత ప్రీతిపాత్రమైనది. మనకు సంక్రాంతి పండుగ ఎలానో మలయాళీలకు ఓనం అలా అన్నమాట. ఆగస్టు-సెప్టెంబర్ నెలలో వచ్చే ఈ పండుగను పది రోజుల పాటు అత్యంత వైభ�
Bengaluru : సహజీవనం చేస్తున్న వ్యక్తిని ప్రెజర్ కుక్కరుతో కొట్టి చంపాడో ఉన్మాది. ఈ ఘటన బెంగుళూరులో జరిగింది. పరారీలో ఉన్న వైష్ణవ్ను పట్టుకున్నారు.
Road accident | కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వయనాడ్ జిల్లాలోని మనంతవాడి సమీపంలో జీపు అదుపు తప్పి 25 అడుగుల లోతు లోయలో పడింది. మూల మలుపు వద్ద జీపు కంట్రోల్ కాకపోవడంతో ఎదురుగా ఉన్న లోయలోకి దూసుకుపోయింది.
కేరళకు చెందిన నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సేవలు సంస్థ(ఎన్బీఎఫ్సీ) ముత్తూట్ ఫైనాన్స్ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. వచ్చే రెండు నుంచి మూడు నెలలకాలంలో దేశవ్యాప్తంగా కొత్తగా 114 శాఖలను ప్రారంభ