Sabarimala: శబరిమల వెళ్తున్న ఓ చిన్నారి అయ్యప్ప.. తప్పిపోయిన తన తండ్రి కోసం వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఆ సమయంలో ఓ పోలీసు అతన్ని ఓదార్చాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో
Arrest | వృద్ధురాలైన అత్తను అత్యంత దారుణంగా కొట్టిన కేరళ కోడలును ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కోడలు వృద్ధురాలైన తన అత్తపై కిరాతకంగా దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోడలు తీరుప
Kerala | కేరళ వయనాడ్ జిల్లాలో మనుషులను చంపి అలజడి సృష్టించిన పెద్ద పులి ని చంపేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ పులి మగ పులి అటవీ శాఖ మంత్రి ఏకే సశేంద్రన్ వెల్లడించారు.
తనపై దాడికి కేరళ సీఎం పినరయి విజయన్ కుట్ర చేశారని సంచలన ఆరోపణలు చేసిన కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ బుధవారం తాజాగా ముఖ్యమంత్రికి, ఆయన మంత్రులకు సిగ్గులేదని వ్యాఖ్యానించారు.
కేరళ ముఖ్యమంత్రి విజయన్పై ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మంగళవారం తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై భౌతిక దాడికి కుట్ర పన్నారని, ముఖ్యమంత్రి ఆదేశానుసారమే సీపీఐ (ఎం) అనుబంధ సంస్థ ఎస్ఎఫ్ఐకి చెందిన విద�
Pinarayi Vijayan | కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) ప్రయాణించిన ప్రత్యేక బస్సుపై కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి చెందిన కేరళ స్టూడెంట్స్ యూనియన్ (కేఎస్యూ) కార్యకర్తలు బూటు విసిరారు. ఈ సంఘటనకు పాల్పడిన నలుగురు విద్య�
Corona Virus | మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ (Corona Virus ) మరోసారి ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ కనుమరుగైపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా కేసుల పెరుగుదల ఉలిక్కిపడేలా చేస్తోంది.
Sabarimala temple | కేరళ (Kerala)లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం ( Sabarimala Temple) వద్ద అపశృతి చోటుచేసుకుంది. దర్శనం కోసం క్యూలైన్లో వేచివున్న తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రానికి చెందిన ఓ 11 ఏళ్ల బాలిక ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు క
కేరళలోని శబరిమలకు భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో అయ్యప్ప దర్శనం వేళలు గంట పొడిగిస్తూ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ఆదివారం నిర్ణయం తీసుకుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ఉన్న దర్శ�
దేశంలో అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నా వాహనాలు నడిపే విషయంలో మాత్రం ఇంకా ఎంతో మెరుగుపడాల్సి ఉన్నది. దేశంలోని మహిళల్లో కేవలం 6.8 శాతం మందికే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నా
రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని 1973లో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన చరిత్రాత్మక తీర్పు ప్రస్తుతం తెలుగుసహా 10 భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్నది.
మహేష్బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఈ సినిమా ఫస్ట్గ్లింప్స్తో పాటు ఇటీవలే విడుదల చేసి�