తిరువనంతపురం: శ్రీలంకకు వెళ్లే 120కిపైగా విమానాలు కేరళలో ల్యాండ్ అయ్యాయి. కాగా, ఆ రాష్ట్రంలోని ఎయిర్పోర్టుల అధికారులు సమయానుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సి
తిరువనంతపురం : కేరళకు చెందిన సీనియర్ రాజకీయ నేత పీసీ జార్జ్ అరెస్టయ్యారు. లైంగిక వేధింపుల కేసులో ఆయనను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 10�
పన్ను రాబడికంటే అధికంగా ఉచితాలపై ఖర్చు పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం ఏపీ, ఎంపీ, పంజాబ్ పరిస్థితి మరీ ఘోరం వెంటనే ఆదాయ పెంపు చర్యలు చేపట్టాలి తాజా నివేదికలో రిజర్వ్ బ్యాంకు హెచ్చరిక జా�
CPM | కేరళలో అధికార, ప్రతిపక్షాల మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా తిరువనంతపురంలోని సీపీఎం (CPM) పార్టీ ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి జరిగింది.
వయనాడ్: కేరళలోని వయనాడ్లో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆఫీసును ధ్వంసం చేసిన కేసులో 19 మంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేసింది. ఈ కేసుతో లింకున్న మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశాలు ఉ�
తిరువనంతపురం: ఒక పోలీస్ అధికారి రియల్ హీరో అనిపించుకున్నారు. పదునుగా ఉన్న పొడవైన కత్తితో దాడి చేయబోయిన వ్యక్తితో ఒంటి చేతితో ఫైట్ చేసి అతడ్ని చిత్తు చేశారు. అతడ్ని నేలకరిపించి చేతిలోని కత్తిని వీడేలా
కొత్తగా రెండు కేసులు నమోదు పూర్తి నివేదిక కోరిన కేంద్రం న్యూఢిల్లీ, జూన్ 6: కేరళలో మళ్లీ నోరో వైరస్ కలకలం రేపింది. అక్కడ కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. తిరువనంతపురంలోని వళింజమ్ ప్రాంతంలో ఇద్దరు చిన్న
తిరువనంతపురం: కేరళను కొత్త వైరస్లు వెంటాడుతున్నాయి. తాజాగా నోరో వైరస్ కేసులు వెలుగు చూశాయి. తిరువనంతపురం, విజింజంలో స్కూలుకు వెళ్లే ఇద్దరు పిల్లలకు నోరో వైరస్ సోకింది. దీంతో ఆ రాష్ట్ర వైద్యాధికారులు �
తిరువనంతపురం: కేరళలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. వరుసగా ఐదో రోజు కూడా వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం కొత్తగా 1,544 వైరస్ కేసులు, నాలుగు మరణాలు వెలుగుచూశాయి. దీంతో ఆ రాష్ట్రంలో యాక్ట�