Covid cases in Kerala: కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజూ 50 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా కొత్తగా 51,887 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో
Media One | మళయాలం టీవీ చానెల్ మీడియా వన్పై కేంద్రం నిషేధం విధించింది. ఇప్పటికే ఈ టీవీ చానెల్పై రెండు రోజుల పాటు నిషేధం విధించిన కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మరోసారి నిషేధం విధిస్తున్నట్లు
Kerala Covid Cases | కేరళలో కరోనా విలయం కొనసాగుతున్నది. నిన్న కాస్త తగ్గిన కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఆదివారం 51,570 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 59,83,515కు చేరుకుంది. వైరస్తో
Arun Kumar M Nair | ఓ ఫ్రంట్ లైన్ వర్కర్ 6 నెలల తర్వాత కరోనా నుంచి కోలుకున్నాడు. కరోనాతో పోరాడుతున్న సమయంలోనే అతనికి గుండెపోటు వచ్చింది. అయినప్పటికీ అతనికి వైద్యులు
Goods train | ఆంధ్రప్రదేశ్ నుంచి సిమెంట్ లోడుతో వెళ్తున్న గూడ్సు రైలు కేరళలో పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, మరో 11 రైళ్లను అధికారులు రద్దు చేశారు
Veena george | రళలో నమోదవుతున్న వాటిలో 94 శాతం కేసులు ఒమిక్రాన్ రకానికి చెందినవేనని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ (Veena george) వెల్లడించారు.
Union Health Ministry | మూడు రాష్ట్రాల్లోనే భారీగా కరోనా యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం గురువారం తెలిపింది. కర్నాటక, మహారాష్ట్ర, కేరళలో 3లక్షలకుపైగా యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. 11 రాష్ట్రాల్లో కేవలం 50వేలకుపైగ�
తిరువనంతపురం: కేరళలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 49,771 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,00,556కు, మొత్తం కేసుల సంఖ్య 57,74,857కు పెరిగింది. కాగా, గత 24 గం�
Covid 19 in Kerala: తీర రాష్ట్రం కేరళను కరోనా మహమ్మారి మరోమారు ఉక్కిబిక్కిరి చేస్తున్నది. గతంలో తొలి రెండు వేవ్ల సందర్భంగా కూడా కేరళపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపింది.
తిరువనంతపురం: కేరళలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 34,199 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,68,383కు చేరింది. కరోనా కేసుల పెరుగుతుండ�
తిరువనంతపురం : కేరళ సెలబ్రిటీ యూట్యూబర్ శ్రీకాంత్ వెట్టియార్పై లైంగిక దాడి కేసు నమోదైంది. పెండ్లి పేరుతో ఓ మహిళపై శ్రీకాంత్ లైంగిక దాడికి పాల్పడ్డాడని అభియోగాలు నమోదయ్యాయి. కొల్లం జిల్లాక
మనిషికి అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో తెలియదు. జీవితంలో ఒకేసారి అదృష్టం వరిస్తుంది. అప్పుడే దాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రతి మనిషికి ఒక రోజు వస్తుందన్నట్టుగా.. కేరళకు చెందిన ఈ పెయింటర్కు క�