సరిగ్గా యూపీలో మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న వేళ కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ యూపీ సీఎం యోగికి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి యోగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.. యూపీ రాష్ట్రం కేరళ, బెంగాల్
తిరువనంతపురం: గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో కేరళకు చెందిన జూనియర్ వారెంట్ ఆఫీసర్ ఏ.ప్రదీప్ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ ఆఫీసర్ భా
Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా తగ్గలేదు. రోజువారీ కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా కొత్తగా 38,684 మంది
ట్రేడింగ్ పేరుతో ఓ జంట పలువురు వ్యక్తుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని మోసానికి పాల్పడిన సంఘటన గురువారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Covid cases in Kerala: కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజూ 50 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా కొత్తగా 51,887 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో
Media One | మళయాలం టీవీ చానెల్ మీడియా వన్పై కేంద్రం నిషేధం విధించింది. ఇప్పటికే ఈ టీవీ చానెల్పై రెండు రోజుల పాటు నిషేధం విధించిన కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మరోసారి నిషేధం విధిస్తున్నట్లు
Kerala Covid Cases | కేరళలో కరోనా విలయం కొనసాగుతున్నది. నిన్న కాస్త తగ్గిన కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఆదివారం 51,570 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 59,83,515కు చేరుకుంది. వైరస్తో
Arun Kumar M Nair | ఓ ఫ్రంట్ లైన్ వర్కర్ 6 నెలల తర్వాత కరోనా నుంచి కోలుకున్నాడు. కరోనాతో పోరాడుతున్న సమయంలోనే అతనికి గుండెపోటు వచ్చింది. అయినప్పటికీ అతనికి వైద్యులు
Goods train | ఆంధ్రప్రదేశ్ నుంచి సిమెంట్ లోడుతో వెళ్తున్న గూడ్సు రైలు కేరళలో పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, మరో 11 రైళ్లను అధికారులు రద్దు చేశారు
Veena george | రళలో నమోదవుతున్న వాటిలో 94 శాతం కేసులు ఒమిక్రాన్ రకానికి చెందినవేనని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ (Veena george) వెల్లడించారు.
Union Health Ministry | మూడు రాష్ట్రాల్లోనే భారీగా కరోనా యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం గురువారం తెలిపింది. కర్నాటక, మహారాష్ట్ర, కేరళలో 3లక్షలకుపైగా యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. 11 రాష్ట్రాల్లో కేవలం 50వేలకుపైగ�