Telangana | తెలంగాణ రాష్ట్రం మరో ఘనతను సాధించింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచిలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 2018-19 ఏడాదికి గానూ తెలంగాణ 4వ స్థానంలో నిలవగా, 2019-20 ఏడాదిలో
Omicron Variant: కరోనా నూతన వేరియంట్ ఒమిక్రాన్ ( Omicron Variant ) దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించింది. అయితే మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఒమిక్రాన్ కేసులు
తిరువనంతపురం: కేరళలో మరో 9 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఎర్నాకులం చేరుకున్న 6 మందికి, తిరువనంతపురం చేరుకున్న 3 మందికి ఈ కొత్త వేరియంట్ కరోనా సోకింది. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఈ విషయాన్ని మీడియా�
Kerala | కేరళలోని అలప్పుజా జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ( SDPI ) నాయకుడు కేఎస్ షాన్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆ హత్య ఘటన
P.T. USha | పరుగుల రాణి పీటీ ఉషపై కేరళలోని కోజికోడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు మేరకు ఉషపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కోజికోడ్ పోలీసులు తెలిపారు. ఉషత
Omicron | దేశంలో కరోనా విలయం కొనసాగుతున్నది. శనివారం ఒకే రోజులు 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఎనిమిది, కర్ణాటకలో ఆరు, కేరళలో నాలుగు కేసులు రికార్డయ్యాయి. మహారాష్ట్రలో నమోదైన కొత్త
తిరువనంతపురం : హెల్త్ సెంటర్లో ఒంటరిగా ఉన్న నర్సుపై లైంగిక దాడికి యత్నించిన 65 ఏండ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కేరళలోని కొచ్చి సమీపంలో మూతకున్నం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వెలు�
Mother Kills Son | 27 రోజుల పసికందు తల గోడకేసి కొట్టి చంపేసిందో తల్లి. ఈ భయానక ఘటన కేరళలో వెలుగు చూసింది. నెలలు నిండకుండానే పుట్టిన ఆ బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతోనే
Kerala reports first Omicron case | దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కొనసాగుతున్నది. దక్షిణాఫ్రికాలో నవంబర్ నెలాఖరులో గుర్తించిన వేరియంట్ ప్రపంచదేశాలను
ఇడుక్కి (కేరళ): ఆవు మాంసం తిన్నారన్న ఆరోపణలపై 24 మంది గిరిజనులను సామాజికంగా బహిష్కరించారు. ఈ ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలో చోటుచేసుకుంది. మరయూర్ అటవీ ప్రాంత సమీపంలో నివసించే గిరిజనుల్లో 24 మంది గో మాంసం తిన�