Covid 19 in Kerala: తీర రాష్ట్రం కేరళను కరోనా మహమ్మారి మరోమారు ఉక్కిబిక్కిరి చేస్తున్నది. గతంలో తొలి రెండు వేవ్ల సందర్భంగా కూడా కేరళపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపింది.
తిరువనంతపురం: కేరళలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 34,199 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,68,383కు చేరింది. కరోనా కేసుల పెరుగుతుండ�
తిరువనంతపురం : కేరళ సెలబ్రిటీ యూట్యూబర్ శ్రీకాంత్ వెట్టియార్పై లైంగిక దాడి కేసు నమోదైంది. పెండ్లి పేరుతో ఓ మహిళపై శ్రీకాంత్ లైంగిక దాడికి పాల్పడ్డాడని అభియోగాలు నమోదయ్యాయి. కొల్లం జిల్లాక
మనిషికి అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో తెలియదు. జీవితంలో ఒకేసారి అదృష్టం వరిస్తుంది. అప్పుడే దాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రతి మనిషికి ఒక రోజు వస్తుందన్నట్టుగా.. కేరళకు చెందిన ఈ పెయింటర్కు క�
కేరళలోని ఓ కోర్టు తీర్పు కొట్టాయం (కేరళ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రైస్తవ సన్యాసిని (నన్)పై లైంగికదాడి కేసులో బిషప్ ఫ్రాంకో ములక్కల్ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. నిందితుడిపై నేరాన్ని రు
తిరువనంతపురం: కేరళలో కొత్తగా 59 ఒమిక్రాన్ కేసులు గురువారం నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసుల మొత్తం సంఖ్య 480కి పెరిగింది. తాజాగా నమోదైన 59 కేసుల్లో అలప్పుజా జిల్లా నుంచి 12, త్రిసూర్ నుంచి 10
Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ఇతర వేరియంట్లతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా విజృంభిస్తున్నది. రోజూ వారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. సెకండ్ వేవ్ తర్వాత
కేరళ ఆర్థికశాఖ మంత్రి కే బాలగోపాల్ఎంఎస్పీ కోసం పోరాటం: అశోక్ దావరే చిక్కడపల్లి, జనవరి 10: నిధులు కేటాయింపులో రాష్ర్టాలపై కేంద్రం వివక్ష చూపుతున్నదని కేరళ ఆర్థికమంత్రి కే బాలగోపాల్ అన్నారు. ఆలిండియా క�
తిరువనంతపురం : లైంగిక కోరికలు తీర్చుకునేందుకు జీవిత భాగస్వాములను మార్చుకుంటున్న సెక్స్ రాకెట్కు సంబంధించి కేరళ పోలీసులు ఆదివారం సాయంత్రం ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ రాకెట్లో దాదాపు 1000 జంటలు పా�
Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ( Covid in Kerala ) మరింత తీవ్రమవుతున్నది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య మరోసారి వేగంగా పెరిగిపోతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా