Kerala Cop | ఓ ప్రయాణికుడు టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించినందుకు అతన్ని పోలీసులు తీవ్రంగా చితకబాదారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. మావళి ఎక్స్ప్రెస్లో ఓ పోలీసు కానిస్టేబుల్ ప్రయాణికుల టికెట్లన
తిరువనంతపురం: దేశంలో ఒమిక్రాన్ విజృంభిస్తున్నది. ఆదివారం పలు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. కేరళలో 45 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ �
తిరువనంతపురం : కరోనా మహమ్మారితో ఉద్యోగాలు కోల్పోయిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్ధులు బీటెక్ ఛాయ్ పేరుతో టీ దుకాణం తెరిచి జీవితంలో నిలదొక్కుకున్నారు.
Kerala | కూతురి కోసం వచ్చిన ఆమె బాయ్ ఫ్రెండ్ను దొంగగా భావించి కత్తితో నరికి చంపాడు ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
Kerala | తల్లిని వేధింపులకు గురి చేస్తున్న ఓ 70 ఏండ్ల వ్యక్తిని ఇద్దరు అమ్మాయిలు గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన కేరళలోని వయనాడ్ జిల్లాలోని అయిరామ్కొల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్�
Telangana | తెలంగాణ రాష్ట్రం మరో ఘనతను సాధించింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచిలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 2018-19 ఏడాదికి గానూ తెలంగాణ 4వ స్థానంలో నిలవగా, 2019-20 ఏడాదిలో
Omicron Variant: కరోనా నూతన వేరియంట్ ఒమిక్రాన్ ( Omicron Variant ) దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించింది. అయితే మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఒమిక్రాన్ కేసులు
తిరువనంతపురం: కేరళలో మరో 9 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఎర్నాకులం చేరుకున్న 6 మందికి, తిరువనంతపురం చేరుకున్న 3 మందికి ఈ కొత్త వేరియంట్ కరోనా సోకింది. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఈ విషయాన్ని మీడియా�
Kerala | కేరళలోని అలప్పుజా జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ( SDPI ) నాయకుడు కేఎస్ షాన్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆ హత్య ఘటన
P.T. USha | పరుగుల రాణి పీటీ ఉషపై కేరళలోని కోజికోడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు మేరకు ఉషపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కోజికోడ్ పోలీసులు తెలిపారు. ఉషత