తిరువనంతపురం: కేరళను ఎప్పుడూ ఏదో ఒక వైరస్ పట్టి పీడుస్తుంటుంది. తాజాగా బర్డ్ ఫ్లూ కేసులు మళ్లీ వెలుగు చూశాయి. అలప్పుజా జిల్లాలో కొత్తగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ �
Corona Vaccine | కరోనాను నియంత్రించేందుకు దేశంలో అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. అదే సమయంలో 18 ఏళ్లలోపు వయసున్న వారికి వ్యాక్సిన్ వేయడం లేదని,
తిరువనంతపురం : తనతో పాటు పనిచేసే మహిళా కార్యకర్త నగ్న వీడియోను ఆన్లైన్లో వ్యాప్తి చేసిన సీపీఎం సభ్యుడు ఎలిమన్నిల్ సజి (39)ని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంంబంధించి ఐటీ చట్టం క�
ఇప్పుడంటే జిమ్లకూ గట్రా వెళ్తున్నారు. తాత, ముత్తాతల కాలంలో ఇవేవీ లేవు. పొద్దున్నే లేచి పొలానికి వెళ్తే.. మళ్లీ సాయంత్రానికి ఇంటికి చేరుకునేది. చెమట చిందించనిదేపంట వచ్చేది కాదు. కాబట్టే, రైతు రాటు తేలిన దే�
Corona in Kerala: కేరళలో కరోనా ( Corona in Kerala ) ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అక్కడ ఇప్పటికీ నాలుగు వేలకు తగ్గకుండా రోజువారీ కొత్త కేసులు నమోదవుతున్నాయి.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: కేరళలో ఈనెల 26న జాతీయ మహిళల సీనియర్ ఫుట్బాల్ టోర్నీ ప్రారంభమవుతున్నది. ఇందుకోసం గజ్వేల్ బీసీ సంక్షేమ పాఠశాలలో తెలంగాణ సీనియర్ మహిళల జట్టు గత కొన్ని రోజులుగా శిక్షణ పొందింది.
Corona in Kerala: కేరళలో కొత్తగా నమోదయ్యే రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల ( Corona in Kerala ) సంఖ్య భారీగా తగ్గింది. ఎన్నో రోజులుగా ఐదు వేలకుపైగా కొత్త కేసులు
Rains: తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేని వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే, ఈ వర్షాలు ఇప్పుడప్పుడే తగ్గుముఖం పట్టేలా లేవని
తిరువనంతపురం: పెండ్లి చేసుకునేందుకు నిరాకరించిన వ్యక్తిపై ఇద్దరు పిల్లల తల్లి యాసిడ్ పోసింది. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ ఘటన జరిగింది. 35 ఏండ్ల షీబా, 28 ఏండ్ల అరుణ్ కుమార్కు ఫేస్బుక్లో పరిచయం ఏర్పడిం�
Corona in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ( Corona in Kerala ) విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కొత్త కేసులలో కేరళలో నమోదవుతున్నవే సగానికిపైగా ఉంటున్నాయి.