తిరువనంతపురం: సాధించాలన్న తపన ఉంటే వయసుతోసహా ఏదీ అడ్డంకి కాదని వందేండ్లకు పైబడిన బామ్మ నిరూపించింది. అక్షరాస్యత పరీక్షలో వందకు 89 మార్కులు సాధించింది. కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ పరీక్షను ఇటీవల నిర్వహ�
పాలక్కాడ్: కేరళలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తను నరికి చంపేశారు. పాలక్కాడ్ జిల్లాలోని మాంబ్రమ్లో ఈ ఘటన జరిగింది. భార్య ముందే 27 ఏళ్ల సంజిత్ను నరికేశారు. ఉదయం 9 గంటలకు భార్యను ఆ
4 రోజులు పరిమిత సంఖ్యలోనే భక్తులకు అయ్యప్ప దర్శనం పథనంతిట్ట/ఇడుక్కి : కేరళలో శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కేరళలోని ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్ జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐ�
Kerala | జాతీయ బాలల దినోత్సవం రోజున కేరళలోని పాలక్కడ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్యాయత్నం చేసింది. పాలక్కడ్ జిల్లా మంజాకన్దాత్కు చెందిన దివ్యక�
తిరువనంతపురం: కేరళలో మరో వైరస్ కలకలం రేపుతున్నది. తీవ్రంగా వ్యాపించే నోరో వైరస్ కేసులు వాయనాడ్ జిల్లాలో నిర్ధారణ అయ్యాయి. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. వైత్�