Omicron | దేశంలో కరోనా విలయం కొనసాగుతున్నది. శనివారం ఒకే రోజులు 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఎనిమిది, కర్ణాటకలో ఆరు, కేరళలో నాలుగు కేసులు రికార్డయ్యాయి. మహారాష్ట్రలో నమోదైన కొత్త
తిరువనంతపురం : హెల్త్ సెంటర్లో ఒంటరిగా ఉన్న నర్సుపై లైంగిక దాడికి యత్నించిన 65 ఏండ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కేరళలోని కొచ్చి సమీపంలో మూతకున్నం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వెలు�
Mother Kills Son | 27 రోజుల పసికందు తల గోడకేసి కొట్టి చంపేసిందో తల్లి. ఈ భయానక ఘటన కేరళలో వెలుగు చూసింది. నెలలు నిండకుండానే పుట్టిన ఆ బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతోనే
Kerala reports first Omicron case | దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కొనసాగుతున్నది. దక్షిణాఫ్రికాలో నవంబర్ నెలాఖరులో గుర్తించిన వేరియంట్ ప్రపంచదేశాలను
ఇడుక్కి (కేరళ): ఆవు మాంసం తిన్నారన్న ఆరోపణలపై 24 మంది గిరిజనులను సామాజికంగా బహిష్కరించారు. ఈ ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలో చోటుచేసుకుంది. మరయూర్ అటవీ ప్రాంత సమీపంలో నివసించే గిరిజనుల్లో 24 మంది గో మాంసం తిన�
తిరువనంతపురం: కేరళను ఎప్పుడూ ఏదో ఒక వైరస్ పట్టి పీడుస్తుంటుంది. తాజాగా బర్డ్ ఫ్లూ కేసులు మళ్లీ వెలుగు చూశాయి. అలప్పుజా జిల్లాలో కొత్తగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ �
Corona Vaccine | కరోనాను నియంత్రించేందుకు దేశంలో అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. అదే సమయంలో 18 ఏళ్లలోపు వయసున్న వారికి వ్యాక్సిన్ వేయడం లేదని,
తిరువనంతపురం : తనతో పాటు పనిచేసే మహిళా కార్యకర్త నగ్న వీడియోను ఆన్లైన్లో వ్యాప్తి చేసిన సీపీఎం సభ్యుడు ఎలిమన్నిల్ సజి (39)ని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంంబంధించి ఐటీ చట్టం క�
ఇప్పుడంటే జిమ్లకూ గట్రా వెళ్తున్నారు. తాత, ముత్తాతల కాలంలో ఇవేవీ లేవు. పొద్దున్నే లేచి పొలానికి వెళ్తే.. మళ్లీ సాయంత్రానికి ఇంటికి చేరుకునేది. చెమట చిందించనిదేపంట వచ్చేది కాదు. కాబట్టే, రైతు రాటు తేలిన దే�