Govt Schools | కీసర మండలంలోని వన్నీగూడ, కీసర, కీసరదాయరలో బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చేత భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రచారాన్ని నిర్వహించారు.
Keesara | మేడ్చల్ మల్కాజిగిరి కీసరలోని వార్డు కార్యాలయాన్ని కీసర నుంచి మార్చితే సహించేది లేదని పలు రాజకీయ పార్టీల నేతలు హెచ్చరించారు. వార్డు కార్యాలయాన్ని వేరే ప్రాంతానికి మార్చవద్దంటూ కీసరలోని ప్రధాన చౌర�
Keesara | ఎస్సీలంతా వారి హక్కుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండల తహసీల్దార్ అశోక్కుమార్ తెలిపారు. కీసర మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం సివిల్ రైట
ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు వాహనాలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం 11.30గంటల ప్రాంతంలో కీసర ఔటర్ రింగ్ �
Keesara | రైతులు పండించిన పంటలు కొనడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మండల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రామిడి ప్రభాకర్రెడ్డి తెలిపారు. కీసర మండల కేంద్రంలో కీసర ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వరి ధాన్�
బిట్ కాయిన్ పేరుతో బాధితులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. కీసర పోలీసులు తెలిపిన ప్రకారం... లైకా కాయిన్ పేరుతో కొంతమంది కేటుగాళ్లు రూ.10వేలు �
Keesara | కీసరలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వద్ద నిర్మిస్తున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. దమ్మాయిగూడ మున్సిపల్ నిధులతో డ్రైనేజీ పనులు చేపడుతూనే ఆ మురికి నీటిని ద�
Keesara | మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా కీసరగుట్ట శ్రీభవాని రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి ఆరు రోజుల్లో రూ.92.49 లక్షల ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని కీసరగుట్ట ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఈవో కట్టా సుధాకర్ �
Keesara | కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన వారికి ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఈవో కట్టా సుధాకర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Keesara | కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. గత నెల ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. కీసరగుట్టలోని యాగశాలలో వేదపండితుల మంత్రోచ్ఛరణల �
Keesara | కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి వారి ఆలయం భక్తులతో కోలహలంగా మారిపోయింది. మహాశివరాత్రి పర్వదినం ఐదో రోజు శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి సన్నిధికి వచ్చేశారు. ప్రధానంగా గ్రామీణ ప్ర
Keesara | కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. శంభో శంకర హరహర మహాదేవ అంటూ శివనామస్మరణతో కీసరగుట్ట పరిసర ప్రాంతమంతా శివభక్తులతో మార్మోగింది.