ఈ నెల 30న జరగనున్న మేడ్చల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.
మేడ్చల్ పట్టణంలో బీఆర్ఎస్ ప్రచారం గురువారం జోరుగా సాగింది. చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహారెడ్డితో పాటు కౌన్సిలర్లు, నాయకులు వివిధ వార్డుల్లో ప్రచారం చేస్తూ జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై మల్లన్న,
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో హ్యాట్రిక్ సాధించడం పక్కా అని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం కీసర మండలం చీర్యాల్, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూ�
మేడ్చల్ జిల్లా శామీర్పేట (Shamirpet) ఓఆర్ఆర్పై (ORR) లారీ బీభత్సం సృష్టించింది. శామీర్పేట-కీసర (Keesara) మధ్య ఔటర్ రింగ్రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి బొలెరో (Bolero), టాటా టియాగో కారును ఢీకొట్టింది.
Hyderabad | మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అహ్మద్గూడ రాజీవ్ గృహకల్పలో యువ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు అంజి (25), వైష్ణవి (22)గా గుర్తించారు.
వర్షాలకు దెబ్బతిన్న పంటలను ప్రభుత్వం మంచి ధరకు కొనుగోలు చేస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కీసర మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొత్తగా నాబార్డు నుంచి రూ.1.50 కోట్ల
CPR | కీసర, ఏప్రిల్ 30: అప్పుడే పుట్టిన బిడ్డకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు కీసర 108 సిబ్బంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నది.
కీసరలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో విగ్రహప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం వైభోపేతంగా జరిగింది. మూడు రోజులగా విగ్రహప్రతిష్ఠ మహోత్సవాలు అత్ంయత వైభోపేతంగా జరుగుతున్నాయి.
కీసర మండలాన్ని అన్ని రంగాల్లో రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తున్నామని ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ అన్నారు. మండల పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు.
పల్లె ప్రగతిని అందిపుచ్చుకున్న కీసర మండల కేంద్రం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. కీసర సర్పంచ్గా రెండు పర్యాయాలు చేయడంతో పూర్తి అనుభవం ఉన్న సర్పంచ్ నాయకపు మాధురి కీసర అభివృద్ధి విషయంలో ఫోకస్ పెట్టారు. 15
చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగిం ది. బుధవారం స్వామివారి కల్యాణ మహోత్సవం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు.