పల్లె ప్రగతిని అందిపుచ్చుకున్న కీసర మండల కేంద్రం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. కీసర సర్పంచ్గా రెండు పర్యాయాలు చేయడంతో పూర్తి అనుభవం ఉన్న సర్పంచ్ నాయకపు మాధురి కీసర అభివృద్ధి విషయంలో ఫోకస్ పెట్టారు. 15
చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగిం ది. బుధవారం స్వామివారి కల్యాణ మహోత్సవం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు.
రైతులకు ప్రభుత్వం అండగా ఉండి, పంట, దీర్ఘకాలిక, బంగారు రుణాలిచ్చి ఆసరాగా నిలుస్తున్నది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ రైతుబంధు, రైతుబీమాను అమలు చేస్తున్నారు. కీసరలోని ప్ర�
ఉపవాస దీక్షను విరమించిన భక్తులు ఘనంగా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కీసర,మార్చి 2: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కీసరగుట్ట పరిసర ప్రాంతమంతా భక్తులతో సందడిగా మారింది. స్వామివారిని ద�
కీసర, ఫిబ్రవరి 21 : కీసరలోని శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయంలో జాతర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి విచ్చేస�
తొలి శైవ క్షేత్రాలలో ఒకటి.. తెలుగువారి తొలి సంతకం హైదరాబాద్ శివారులో పురాతత్వ పట్టణం హైదరాబాద్ శివార్లలో శివరాత్రి నాడు భక్తులతో పోటెత్తి పోయే కీసరగుట్ట తెలంగాణలోని తొలి శైవ క్షేత్రాల్లో ఒకటి. విష్ణు�
accident | నగర శివార్లలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతిచెందగా, ముగ్గురు గాయపడ్డారు. కీసర సమీపంలోని అహ్మద్గూడ వద్ద డంపింగ్ లారీ బైకును ఢీకొట్టింది.
కీసర ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద డివైడర్ను ఢీకొన్న కారు ఏసీపీ భార్య సహా సోదరుడి కొడుకు, కోడలు మృతి హైదరాబాద్ సిటీబ్యూరో/కీసర, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): బంధువుల పెండ్లికి వెళ్లి తిరిగి వస్తున్న భార్యను ఇం
కీసర: మంత్రి మల్లారెడ్డి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని దివ్యాంగులకు మల్లారెడ్డి హెల్పింగ్హ్యండ్స్, అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో 67 మంది దివ్యాంగులకు మంత్రి చేతుల మీదుగా వీల్చైర్స్ పంపిణీ చేశ