మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్, కీసర మండలాల్లోని ఏదులాబాద్, మాదారం, ప్రతాప సింగారం, కీసర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర కార్మికశాఖ మంత్ర�
హైదరాబాద్ : కమ్యూనిటీ పోలిసింగ్లో భాగంగా కీసర, అంకిరెడ్డిపల్లి గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ శుక్రవారం 136 సీసీ టీవీ కెమెరాలను ప్రారంభించారు. రూ.30 లక్షల వ్యయంతో వీటిని ఏర్పాటు
కీసర : అక్రమంగా నిల్వచేసిన బయో డీజిల్ కేంద్రంపై పోలీసులు దాడి చేసి.. యజమానిని అదుపులోకి తీసుకున్నారు. 30వేల లీటర్ల డీజిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ప�