Keesara | కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. గత నెల ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. కీసరగుట్టలోని యాగశాలలో వేదపండితుల మంత్రోచ్ఛరణల �
Keesara | కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి వారి ఆలయం భక్తులతో కోలహలంగా మారిపోయింది. మహాశివరాత్రి పర్వదినం ఐదో రోజు శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి సన్నిధికి వచ్చేశారు. ప్రధానంగా గ్రామీణ ప్ర
Keesara | కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. శంభో శంకర హరహర మహాదేవ అంటూ శివనామస్మరణతో కీసరగుట్ట పరిసర ప్రాంతమంతా శివభక్తులతో మార్మోగింది.
మహా శివరాత్రి (Maha Shivaratri) సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ముక్కంటికి జలాభిషేకం చేసి పత్రి సమర్పిస్తున్నారు. ధ్వజస్తంభ
Keesara | మహాశివరాత్రి సందర్భంగా కీసరలో నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడోత్సవాలు ఆలస్యంగా ప్రారంభమవ్వడంతో క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చీఫ్ గెస్ట్ ఆలస్యంగా రావడంతో ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన �
Maha Shivaratri | కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి ఆలయంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నిర్వహించిన మొదటి రోజు పూజ కార్యక్రమాలకు మేడ్చల్ ఎమ్యేల�
TGSRTC | మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో జరిగే జాతర కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నట్లు కుషాయిగూడ డిపో మేనేజర్ బి.మహేశ్కుమార్ తెలిపారు. ఆఫ్జల్గంజ్, తార్నాక, లాలాపేట, మౌలాలి హౌజింగ్ బోర్డు, ఈసీఐ�
Keesara | కీసరగుట్ట బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 24వ తేదీ నుంచి గ్రామీణ క్రీడోత్సవాలను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని తెలంగాణ స్పోర్ట్స్ ఆథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఒక ప్రకటనలో తెలిప�
Keesara | కీసరగుట్ట బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాతర బ్రహ్మోత్సవాల్లో జిల్లా స్థాయి అ�
Fish | సండే వచ్చిందంటే చాలు ఒకప్పుడు చికెన్, మటన్ తినాలని అనుకునేవాళ్లు.. కానీ ఇప్పుడు జనాలు చేపల కోసం క్యూ కడుతున్నారు. ఆరోగ్యరీత్యా చేపలు ఆరోగ్యానికి మంచివని వైద్యులు చెప్పడంతో వాటికే మొగ్గుచూపుతున్నార�
Hyderabad | దొంగతనాలు, డ్రగ్ స్మగ్లింకు పాల్పడుతున్న ముఠాను కీసర, మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి(Thieves arrested) రూ.9.56 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు.
Road accident | లారీని కారు(Car )ఢీ కొట్టడంతో(Road accident )ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర(Keesara) పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉ
కాస్తులో ఉండగానే రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లు తారుమారయ్యాయని, 94 ఎకరాల భూమిని రాగి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఫోర్జరీ సంతకాలతో రికార్డుల్లో నమోదు చేసుకొని దాదాపు రూ.500 కోట్లకు పైగా భూ కుంభకోణానికి పా�