మహా శివరాత్రి (Maha Shivaratri) సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ముక్కంటికి జలాభిషేకం చేసి పత్రి సమర్పిస్తున్నారు. ధ్వజస్తంభ
Keesara | మహాశివరాత్రి సందర్భంగా కీసరలో నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడోత్సవాలు ఆలస్యంగా ప్రారంభమవ్వడంతో క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చీఫ్ గెస్ట్ ఆలస్యంగా రావడంతో ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన �
Maha Shivaratri | కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి ఆలయంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నిర్వహించిన మొదటి రోజు పూజ కార్యక్రమాలకు మేడ్చల్ ఎమ్యేల�
TGSRTC | మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో జరిగే జాతర కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నట్లు కుషాయిగూడ డిపో మేనేజర్ బి.మహేశ్కుమార్ తెలిపారు. ఆఫ్జల్గంజ్, తార్నాక, లాలాపేట, మౌలాలి హౌజింగ్ బోర్డు, ఈసీఐ�
Keesara | కీసరగుట్ట బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 24వ తేదీ నుంచి గ్రామీణ క్రీడోత్సవాలను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని తెలంగాణ స్పోర్ట్స్ ఆథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఒక ప్రకటనలో తెలిప�
Keesara | కీసరగుట్ట బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాతర బ్రహ్మోత్సవాల్లో జిల్లా స్థాయి అ�
Fish | సండే వచ్చిందంటే చాలు ఒకప్పుడు చికెన్, మటన్ తినాలని అనుకునేవాళ్లు.. కానీ ఇప్పుడు జనాలు చేపల కోసం క్యూ కడుతున్నారు. ఆరోగ్యరీత్యా చేపలు ఆరోగ్యానికి మంచివని వైద్యులు చెప్పడంతో వాటికే మొగ్గుచూపుతున్నార�
Hyderabad | దొంగతనాలు, డ్రగ్ స్మగ్లింకు పాల్పడుతున్న ముఠాను కీసర, మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి(Thieves arrested) రూ.9.56 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు.
Road accident | లారీని కారు(Car )ఢీ కొట్టడంతో(Road accident )ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర(Keesara) పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉ
కాస్తులో ఉండగానే రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లు తారుమారయ్యాయని, 94 ఎకరాల భూమిని రాగి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఫోర్జరీ సంతకాలతో రికార్డుల్లో నమోదు చేసుకొని దాదాపు రూ.500 కోట్లకు పైగా భూ కుంభకోణానికి పా�
రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొన్నది. మహా శివరాత్రి (Maha Shivaratri) సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు తరలివస్తున్నారు. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు.
కీసర గుట్ట శివనామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా వేదపండితులు భవానీ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Couple Suicide | జిల్లా పరిధిలోని కీసరలో విషాదం నెలకొంది. దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో దంపతులు సురేశ్(48), భాగ్య(45) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.