Kedarnath: కేదార్నాథ్ ఆలయాన్ని రేపు ఓపెన్ చేయనున్నారు. ఇవాళ ఉత్సవ మూర్తిని తీసుకువెళ్లారు. భారీగా మంచు కురుస్తున్నా.. అధిక సంఖ్యలో భక్తులు డోలోత్సవంలో పాల్గొన్నారు.
selfie | సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన ఫైనాన్షియల్ కంట్రోలర్ జితేంద్ర కుమార్ సైనీ ఆదివారం కేదార్నాథ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ముందు సెల్ఫీ (selfie) తీసుకునేందుకు ఆయన ప్రయత్నించ�
‘మంచు కొండల్లో అన్నదానం చేయడం గొప్ప సంకల్పం.. శివ భక్తులకు సేవ చేస్తే పరమ శివుడికి సేవ చేసినట్టే’ అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కొనియాడారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శరభేశ్వర ఆలయంలో ఆ�
కేదార్నాథ్ ప్రధానాలయ గర్భగుడిలో బంగారు రేకుల తాపడం పూర్తయింది. సుమారు 550 బంగారు రేకులతో అంతరాలయాన్ని అలంకరించారు. గత మూడురోజులుగా జరుగుతున్న అలంకరణ పనులు బుధవారం ఉదయం పూర్తయ్యాయని శ్రీ బద్రీనాథ్-కేద
కేదార్నాథ్ యాత్రికులను తరలిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. దీంతో ఏడుగురు మరణించారు. వీరిలో పైలట్ కూడా ఉన్నారు. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ను దర్శించుకోవడానికి భక్తులు �
Char Dham Yatra | ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో ఇప్పటి వరకు రెండువందల మందికిపైగా యాత్రికులు మృత్యువాతపడ్డారు. పవిత్ర చార్ధామ్ యాత్ర గత నెల 3న ప్రారంభమైంది.
సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, జూన్ 12: సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ ఆదివారం ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో తెలంగాణ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఫ్లెక్సీని ప్రదర్శించారు. స్వరాష్ట్ర
‘కేదార్నాథ్ యాత్రికులకు హెచ్చరిక..’, ‘ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి.. చలి తీవ్రత అధికమైంది..’, ‘మంచు ప్రభావంతో ప్రాణాపాయం తలెత్తవచ్చు..’ ఇవీ వాతావరణ శాఖ సందేశాలు. ఇలాంటి కఠిన సమయంలో.. మే 24న హైదరాబాద్ నుం�
రిషికేశ్: చార్ధామ్ లో భాగంగా గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ వెళ్లే భక్తులకు రిజిస్ట్రేషన్ను నిలిపివేశారు. జూన్ 3వ తేదీ వరకు రోజువారీ కోటా పూర్తిగా నిండిపోవడం వల్ల తాత్కాలికంగా రిజిస్ట్రేష�
డెహ్రాడూన్ : కేదార్నాథ్లో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొండ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షం, హిమపాతం కురుస్తుండడంతో చలితీవత్ర పెరుగుతున్నది. పగటి, రాత్రి ఉష్ణోగ్రత�