ఐఏఎఫ్కు చెందిన ఎంఐ-17 చాపర్ ద్వారా కేదార్నాథ్ నుంచి గౌచర్కు తరలిస్తున్న సాంకేతికపర లోపాలున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోయింది. లించోలీలోని మందాకిని నది సమీపంలో శనివారం ఈ హెలికాప్టర్ కూలిందని, ఈ
Kedarnath: జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్లో.. ట్రెక్కింగ్ రూట్ను మళ్లీ ఓపెన్ చేశారు. 15 రోజుల మూసివేత తర్వాత ఆ మార్గాన్ని రీఓపెన్ చేశారు. జూలై 31వ తేదీ రాత్రి భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడడంతో..
Kedarnath | ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ వరదలకు కేదార్నాథ్ (Kedarnath) సందర్శనకు వెళ్లిన యాత్రికులు చిక్కుకుపోయారు. వారిని అధికారులు రక్షిస్తున్నారు.
Pilgrims Dead | కేదార్నాథ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో ముగ్గురు యాత్రికులు మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్న
Kedarnath: ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సంచలన ఆరోపణలు చేశారు. కేదార్నాథ్లో గోల్డ్ స్కామ్ జరిగినట్లు ఆయన ఆరోపించారు. ఆలయం నుంచి సుమారు 228 కేజీల బంగారం అదృశ్యమైనట్�
అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే అక్షర సత్యాన్ని సిద్దిపేట కేదార్నాథ్ అన్నదాన సేవాసమితి నిజం చేసింది. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అనే నానుడిని అచరణలో చేసి చూపుతున్నది.
Kedarnath | ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ (Kedarnath) ఆలయానికి భక్తులు (Devotees) పోటెత్తుతున్నారు. ఆలయ ద్వారాలు తెరిచిన నాటి నుంచి ఇప్పటి వరకు 5 లక్షల మందికిపైగా భక్తులు బాబా కేదార్ను దర్శించుకున్నా
Chardham Yatra | చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకున్నది. యాత్ర ప్రారంభమైన 16 రోజులు 56 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 50 ఏళ్లు పైబడిన 40 మంది ఉన్నారు. 47 మంది గుండెపోటు, పల్మనరీ ఎడెమా కారణంగా మరణించినట్లు �
Kedarnath | చార్ధామ్ యాత్రలోని కేదార్నాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది మే 10న కేదార్నాథ్ ధామ్ తెర్చుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి కేవలం పది రోజుల్లో 2.81లక్షల మంది భక్తులు బాబా కేదార్న�
Kedarnath | ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆలయ ద్వారాలు తెరిచిన నాటి నుంచి ఇప్పటి వరకు 75వేల మందికిపైగా భక్తులు బాబా కేదార్ను దర్శించుకున్నారు. వరుసగా �
చార్ధామ్ యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు భక్తుల కోసం తిరిగి తెరుచుకున్నాయి. చలికాలం మూసివేసిన గర్వాల్ హిమాలయాల్లోని ఈ దేవాలయాలను అక్షయ తృతీయ సందర్భంగా తిరిగి �
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ధామ్లో కేదరనాథునికి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఈ నెల 10 నుంచి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఉఖిమఠ్లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి ఆదివారం �