Temples | దీపావళి పండుగ సందర్భంగా దేశంలోని ఆలయాలన్నీ సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. రకరకాల పూలతో ఆలయాలన్నింటినీ చూడచక్కగా అలంకరించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్లోని బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల�
Rahul Gandhi | కేదార్నాథ్లో మంగళవారం ఓ అరుదైన ఘటన చోటు చేసుకున్నది. అన్నదమ్ముళ్లైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఒకేచోట కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరి�
ఉత్తరాఖండ్లోని (Uttarakhand) రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న సుమేరు పర్వతాన్ని (Sumeru Mountain) భారీ హిమపాతం (Avalanche) ఢీకొట్టింది. ఆదివారం ఉదయం భారీ మంచుగడ్డ ఒక్కసారిగా సుమేరు పర్వతంపై పడింది.
Massive Landslide: కేదార్నాథ్ సమీపంలోని గౌరీకుండ్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. 17 మంది గల్లంతు అయ్యారు. రోడ్డు పక్కన ఉన్న షాపులు, దాబాలపై రాళ్లు పడ్డాయి. దీంతో ఆ షాపుల్లో
Kedarkantha Trek | ఉత్తరాఖండ్.. హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న దేవభూమి. మహర్షులు నడయాడిన పుణ్యస్థలి. ఎత్తయిన కొండలు, పచ్చని నేల, చూపు తిప్పుకోనివ్వని ప్రకృతి రమణీయత ఈ ప్రాంతం సొంతం. ఈ రాష్ట్రంలోని ఉత్తరకాశి జిల్లాలో స
Kedarnath Temple | ఉత్తరాఖండ్ లోని హిమాలయాల్లో వెలసిన కేదార్ నాథ్ (Kedarnath) ధామ్ ఎంతో పవిత్రమైనది. గత కొన్ని రోజులుగా కేదార్ నాథ్ ఆలయానికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. తాజాగా పవిత్ర కేదార్ న
కేదార్నాథ్ ఆలయానికి బంగారు తాపడం చేసే ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని, ఇందుకు సంబంధించి కుంభకోణం విలువ రూ.125 కోట్ల వరకు ఉంటుందని, ఆ ఆలయానికి చెందిన సీనియర్ పూజారి సంతోష్ త్రివేది సోషల్ మీడియాలో ఆ
Kedarnath | చుట్టూ మంచుకొండలు, జల జల పారే సెలయేరు, మందాకిని నదీప్రవాహం, భూలోక దేవలోకంగా చార్ధామ్ యాత్ర విరాజిల్లుతోంది. అందులో ప్రధానమైనదిగా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా వెలుగొందుతున్న పుణ్య క్షేత్రం కే�
వాతావరణం ఎలా ఉందన్న సమాచారం తెలుసుకొని కేదార్నాథ్కు బయల్దేరాలని రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగం భక్తులకు సూచించింది. కేదార్నాథ్లో పెద్ద ఎత్తున మంచుకురుస్తున్న కారణంగా తగు జాగ్రత్తలతో భక్తులు ముం�
కేదార్నాథ్ యాత్రకు రావాలనుకునే భక్తుల రిజిస్ట్రేషన్ను మే 8 వరకు నిలిపివేశారు. రానున్న మూడు నాలుగు రోజుల్లో కేదార్ కనుమల్లో వాతావరణం ప్రతికూలంగా ఉండే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారు
Kedarnath | డెహ్రాడూన్ : హిమాలయ రీజియన్లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షంతో పాటు మంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లా మెజిస్ట్
Chardham Yatra | కేదార్నాథ్లో భారీగా మంచు కురుస్తున్నది. దాంతో అధికారులు చార్ధామ్ యాత్రను నిలిపివేశారు. సోన్ప్రయాగ్లో గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి పర్యాటకులకు అనుమతి ఇవ్వడం లేదు. దాదాపు 4వేల మంది భక్తులన�