ఓ నోయిడా వ్లాగర్ తన పెంపుడు కుక్కను కేదార్నాథ్ పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లి.. దానికి పసుపు తిలకం దిద్దాడు. ఆలయ ఆచారాన్ని కించపరిచినందుకు చిక్కుల్లో పడ్డాడు. ఆలయ కమిటీ ఆగ్రహానికి గురయ్యాడు. నోయ�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో చార్థామ్ యాత్ర ప్రారంభమై కేవలం ఆరు రోజులే అవుతోంది. అయితే ఈ ఆరు రోజుల్లోనే ఇప్పటికే 20 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
సిద్దిపేటకు చెందిన కేదార్నాథ్ సేవాసమితి నిర్వాహకులు ఏటా కేదార్నాథ్లో తెలుగింటి భోజనాన్ని భక్తులకు ఉచితంగా అందిస్తున్నారు. కరోనా కారణంగా గత రెండేండ్లుగా ఇది నిలిచిపోయిం ది.
సారా అలీఖాన్ (Sara Ali Khan)కి ఇవాళ ప్రత్యేకమైన రోజు. ఇంతకీ అంత స్పెషల్ ఏంటనుకుంటున్నారా..? స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ముద్దుల తనయగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా కేదార్ నాథ్ (Kedarnath) సరిగ్గా ఇదే రోజు �
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో ఆ రాష్ట్రంలో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. అయితే ఇవాళ్టి నుంచి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఆల
చార్ధామ్ యాత్ర | దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన చార్ధామ్ యాత్ర నేడు ప్రారంభం కానుంది. కరోనా వల్ల వాయిదాపడుతూ వస్తున్న యాత్రకు నైనిటాల్ హైకోర్టు అనుమతించింది.
డెహ్రాడూన్, మే 17: కేదర్నాథ్ ఆలయ ద్వారాలు సోమవారం తెరుచుకున్నాయి. ఏటా శీతాకాలంలో దాదాపు ఆరు నెలల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఈ సారి ఈ విరామం తర్వాత సోమవారం ఆలయ ద్వారాలను తెరిచిన పూజారులు ప్రధాని మోదీ తరఫ