డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో ఆ రాష్ట్రంలో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. అయితే ఇవాళ్టి నుంచి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఆల
చార్ధామ్ యాత్ర | దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన చార్ధామ్ యాత్ర నేడు ప్రారంభం కానుంది. కరోనా వల్ల వాయిదాపడుతూ వస్తున్న యాత్రకు నైనిటాల్ హైకోర్టు అనుమతించింది.
డెహ్రాడూన్, మే 17: కేదర్నాథ్ ఆలయ ద్వారాలు సోమవారం తెరుచుకున్నాయి. ఏటా శీతాకాలంలో దాదాపు ఆరు నెలల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఈ సారి ఈ విరామం తర్వాత సోమవారం ఆలయ ద్వారాలను తెరిచిన పూజారులు ప్రధాని మోదీ తరఫ