‘చాలా పార్టీలు పుడుతుంటాయి పోతుంటాయి. కానీ, బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడింది.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్ చరిత్రలో నిలిచింది’ అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
దేశ చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు గుగులోతు కృష్ణనాయక్, హుజూర్నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి అన్నారు. గరిడేపల్లిలో శు�
రాష్ట్ర సాధనలో కేసీఆర్ వెన్నంటి నిలిచిన న్యాయవాదులు పార్టీ రజతోత్సవ సంరంభంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని బీఆర్ఎస్ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ సోమ భరత్ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ పార్టీ ఆఫ�
తెలంగాణ ఉద్యమంతో సిద్దిపేటకు అవినాభావ సంబంధం ఉందని, గులాబీ జెండా పుట్టిందే సిద్దిపేట నుంచి అని, ఆనాటి కేసీఆర్ ఆమరణ దీక్ష ..2001లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావమైన సిద్దిపేటతో తెలంగాణ ఉద్యమానికి పేగు బంధం ఉంద�
ఎలతుర్తిలో 27న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చరిత్రాత్మక సభ జరగబోతున్నదని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం తెలంగాణభవన్లో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నేతలతో నియోజకవ�
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను తరలివెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. శుక్రవారం ఆయా నియోజకవర్గాల్ల�
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆదివారం ఎల్కతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభకు గ్రేటర్ గులాబీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఈ వేడుకను పండుగ వాతావరణంలో జరుపుకొనేలా భారీ ఎత్తున ప్లా�
వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్భవించిన ఉద్యమ పార్టీ 25వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ ఈ సభను కనీవినీ ఎరుగని రీ�
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన స్వరాష్ట్రం అనే లక్ష్యాన్ని ముద్దాడిన తర్వాత అది కొంతమందికి సాదాసీదాగా అనిపించవచ్చు. అది సాధారణ విషయమేనని కొందరు కొట్టిపారేయనూ వచ్చు. కానీ, పాతికేండ్ల కిందట అది మహోజ్వల, చ�
బీఆర్ఎస్ ప్రజల కోసం ఏర్పాటు చేసిన పార్టీ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివ
తెలంగా ణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని.. అటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పండగ వాతావరణంలో నిర్వహించాలని.. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజత�
మనిషి జీవితంలో ప్రాణానికి మించిందేదీ లేదు. అటువంటిది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం వందల మంది తమ ప్రాణాలను ధారపోశారు. అలాంటి అమరవీరులను స్మరించడం అనివార్యం.
సబ్బండ వర్గాల ప్రజలు సుభిక్షమైన కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని కుంకుడుపాముల గ్రామానికి చెందిన 25 కాంగ్రెస్ కుటుంబాలు నార్కట్�