BRS Rajatotsava Sabha | బీఆర్ఎస్ నిర్వహించే ఓరుగల్లు రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకుడు షేక్ సోహెల్ పార్టీ శ్రేణులు, ప్రజలను కోరారు. ఝరాసంగం మండలంలోని ప్రతీ గ్రామం నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పె
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వెళ్తుందుకు అంబర్పేట (Amberpet) నియోజకవర్గం గులాబీ దండు సర్వం సిద్ధమైంది. ఆదివారం నియోజకవర్గం నుంచి కనీసం 4 వేల మంద�
బీఆర్ఎస్ రజతోత్సవ పండుగకు సర్వం సిద్ధమైంది. గులాబీ పార్టీ 25 ఏండ్ల పండుగను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తున్నారు. ఎల్కతుర్తి పరిసరాలు గులాబీమయం అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న �
ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ (BRS) రజతోత్సవ సభకు మేము సైతం అంటూ గ్రామాల్లో ప్రజలు ముందుకు వస్తున్నారు. సామాన్యులు సైతం బీఆర్ఎస్ సభ పోస్టర్లను అతికించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
ఎల్కతుర్తి సభలో ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ఇచ్చే డైరెక్షన్ పట్ల తెలంగాణకు ఒక ఎరుక ఉన్నది, ఆశా ఉన్నది. ఆయన వస్తే తప్ప బతుకు బాగుపడదని కాంగ్రెస్ ప్రభుత్వం ఓవర్ టైం పనిచేసి మరీ ప్రజలకు తెలియజెప్తున్నది.
నాడు... నేడు... రేపు& తెలంగాణకు రక్షకుడు కేసీఆరే. రెండున్నర దశాబ్దాలుగా, అనేక సందర్భాల్లో ఇది నిరూపణ అవుతూనే ఉన్నది. పాతికేండ్లుగా కేసీఆర్ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి.
తెలంగాణ ప్రజల తోడు నీడగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 25 ఏండ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని, రజతోత్సవానికి సిద్ధమైన చరిత్రాత్మక సన్నివేశమిది.
‘వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న పండుగలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించి చరిత్ర సృష్టిస్తాం. సభ కోసం కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసినం. తెలంగాణ ఇంటి పార్టీ నిర్వహిస్తున్న జనజాతరకు పెద్ద ఎత్త�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత రైతులకు మూడెకరాల భూమి ఇచ్చి ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపి అన్నం పెట్టారని..అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సరార్ ఆ రైతులకు కనీసం నీ�
‘కేసీఆర్ తెలంగాణ జాతిపిత’ పాటను మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్తో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ నెల 27న వరంగల్ జిల్లాలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆదిలాబాద్ జిల్లా గులాబీ శ్రేణులు సన్నద్ధమయినట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న తెలిపారు.
మేడారం జాతరను తలపించేలా ఎల్కతుర్తి సభ ఉంటుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ 25 ఏండ్లు పూర�
‘చాలా పార్టీలు పుడుతుంటాయి పోతుంటాయి. కానీ, బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడింది.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్ చరిత్రలో నిలిచింది’ అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.