వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఉద్యమ పార్టీకి ప్రజలు మళ్లీ పట్టం కడతారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్పష్టం చేశారు. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) స్థాపితమ�
ఈనెల 27వ తేదీన వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవం తం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చార�
KTR | ఓ గిరిజన వృద్ధురాలు.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తనకు వచ్చిన రూ. 2 వేల పెన్షన్లో నుంచి రూ. వెయ్యి నా పెద్ద కొడుకు కేసీఆర్కు ఇవ్వాలని మాజీ ఎంపీ మాల�
MLA Manikya Rao | అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఏడాదిన్నర గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మా�
EX MLA Anjaiah yadav | తెలంగాణ ప్రజలు గర్వపడేలా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, ప్రజల మన్ననలను పొందిన ప్రభుత్వం కేసీఆర్ది అని మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ గుర్తు చేశారు. ఇవాళ షాద్ నగర్ పట్టణంలోని హైదరాబాద్ రోడ�
కాంగ్రెస్ సర్కార్ రైతులను వేధిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. కేసీఆర్ స ర్కారు పోడు భూములకు పట్టాలిస్తే.. వాటిలో సాగు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డు�
కేసీఆర్ పాలనా దక్షతకు మరో గుర్తింపు దక్కింది. బీఆర్ఎస్ హయాంలో పల్లెప్రగతికి ఇచ్చిన ప్రాధాన్యానికి అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ పల్లెలకు ఉత్తమ ఘనత దక్కింది.
‘తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు చేసిన హెచ్చరికలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. అందులో భాగంగా ఢిల్లీకి నిధులు పంపిస్తున్న కాంగ్రెస్ ప్రభు త్వం, ఆంధ్రాకు నీళ్లను యథేచ్ఛగా పారిస్తున్నది’ అని బీ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉమ్మడి ఏపీలో ప్రపంచ దేశాల సదస్సు జరిగింది. కాప్ 11 పేరిట నిర్వహించిన బయో డైవర్సిటీ కాన్ఫరెన్స్ను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. దాదాపు 190
ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటిపైనా కేసులు పెట్టడమా? అని బీఆర్ఎస్ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు.
ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు కదం తొక్కి కదలాలని, మహాసభను విజయవంతం చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన జయశంకర్ భ
బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని, ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించే ఈ సభను చరిత్రలో నిలిచిపోయే రోజుగా మలుద్దామని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్కుమార్ పిలుపునిచ్చారు. కార్వాన్ నియో�
తెలంగాణ ప్రజలంతా తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని అందరూ ఆశపడుతున్నారని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం పటాన్చెరు బీఆర్ఎస్ నియోజకవ
అంబరాన్నంటేలా రజతోత్సవ సంబురం జరగనుందని ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. 25 ఏళ్ల క్రితం సుదీర్ఘ చర్చల అనంతరం ఏప్రి ల్ 27న గులాబీ జెండా ఊపిరి పోసుకుందన్నారు. అ�
నిప్పులు గర్భాన దాల్చిన నేలమ్మే సూర్యోదయాన్ని కన్నట్టు, నెత్తురు, చెమట పారి పోరు పంటై ప్రభవించినట్టు, ఇసుక ఎడారిలో భవితవ్యం వికసించినట్టు గులాబీ జెండా ఆవిర్భావమే అపురూప విప్లవం కదా..! తమ నుంచి అంతా కోల్పో