తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడి, తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకు దక్కాలనే లక్ష్యంతో పుట్టిన జెండా గులాబీ జెండా అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజలంతా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వైపే చూస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. ‘తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరేసిన ఘనత బీఆర్ఎస్దేనని స్పష్ట�
కొన్ని చారిత్రక సందర్భాలకు కాలమే అంకురార్పణ చేస్తుంది. మానవ చరిత్రను మలుపు తిప్పిన అనేకమంది మహానుభావుల ఉద్భవం ఏదో ఒక కార్యకారణ సంబంధంతో ముడిపడి ఉంటుంది. అణచివేతల్లోంచి ఒక ఆశయం మొలకెత్తుతుంది. నిర్బంధా�
తెలంగాణలో దారులన్నీ ఓరుగల్లుకే బాట చూపుతున్నాయి. మనం నమ్మిన ఏలిక సందేశం విందామని ఆరాటం. పాతికేండ్లుగా మన జీవితాల్లో భాగమైన బీఆర్ఎస్ పండుగ ఇది. పురిటి బిడ్డగా ఉన్నప్పుడే పోరాటం నేర్చిన పార్టీ.. వ్యూహాత�
BRS Party | తెలంగాణ కోసమే పుట్టి.. తెలంగాణను సాధించిన ఇంటిపార్టీ 25 ఏండ్ల పండుగ సందర్భంగా తెలంగాణ గులాబీ తోటలా మారింది. ఆదివారం జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ జాతరకు ఓరుగల్లులో బాహుబలి వేదిక కనీవినీ ఎరుగని రీతిలో సర్�
వరంగల్లో బీఆర్ఎస్ నిర్వహించనున్న రజతోత్సవ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బయలుదేరేందుకు సన్నద్ధమవుతున్నాయి. 16 నెలల కాంగ్రెస్ పాలనలో అన్యాయం జరుగుతుండడం, పథకాలు అందకపోవడ�
బీఆర్ఎస్ ఓరుగల్లు సభ సూపర్ సక్సెస్ కాబోతున్నదనే సంకేతాన్ని గ్రేటర్ గులాబీ దండు తమ సన్నాహక కార్యక్రమాలతో చాటడంతో.. జీర్ణించుకోలేని రేవంత్ సర్కార్ కుటిల రాజకీయాలకు తెర తీసింది.
ఉద్యమమే ఊపిరిగా.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి.. పదేండ్ల పాలనలో దేశమే ఆశ్చర్యపోయేలా అభివృద్ధిని సాధించిన బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ పండుగ వేడుకకు ఉమ్మడి పాలమూరు సంసిద్ధమైంది.
‘సేను బాయె.. సెలక బాయె..పండుగ పబ్బాలు బాయె.. ఊట బాయె.. మోట బాయె.. కొలువు బాయె.. బతుకు బాయె.. ఈ ఆంధ్ర వలస పాలనలో రాజన ఓ రాజన.. తెలంగాణ ఆగమాయె రాజన ఓ రాజన’ అంటూ పాడుకుంట ఏడ్వని పల్లె లేదు పాతికేండ్లకు ముందు.
పోదాం పదా ఎల్కతుర్తి రజతోత్సవ సభకు... అంటూ జనం జనజాతరకు సిద్ధ్దమయ్యారు. కేసీఆర్ సార్ను చూసి, ఆయన మాటలు విని రావాలని ఊరూవాడ నుంచి ప్రజలు రజతోత్సవ సభకు కదులుతున్నారు.