మహోజ్వల ఘట్టానికి వేళయింది. బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా నిర్వహించే రజతోత్సవ వేడుకకు సర్వం సిద్ధమైంది. ఎల్కతుర్తి వేదికగా ఆదివారం కనీవినీ ఎరుగని రీతిలో జరుగబోయే పాతికేళ్ల పండ�
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడిన బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీ.. ఉద్యమం ద్వారా ఈ ప్రాంత ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చింది. ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన తదనంతరం ప్రజలు బీఆర్ఎస్కు అధికారం క
తెలంగాణ అంటేనే పోరుగడ్డ. తెలంగాణ అంటేనే ఉద్యమాలకు చిరునామా.. పోరాటాలకు కేరాఫ్ అడ్రస్. ఉమ్మడి ఏపీలో ఐదు దశాబ్దాలకుపైగా జరిగిన అన్యాయంపై కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దశాబ్దంన్నరపాటు సుదీర్ఘ పోరు సలిపిం�
బండెనక బండికట్టి 16 బండ్లు కట్టి అనే పాట అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభకు తరలివెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణ�
ప్రతి సందర్భంలో తెలంగాణ ఉద్యమానికి కార్యక్షేత్రం, ప్రేరణ క్షేత్రం ఓరుగల్లు పోరుగడ్డ. నాటి సాయుధ రైతాంగ పోరాటంలోనైనా, 1969 విద్యార్థి ఉద్యమంలోనైనా, నక్సలైట్ పోరాటంలోనైనా, ఆ తర్వాత ఉవ్వెతున్న ఎగిసిన మలిదశ �
బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు పిలుపునిచ్చారు.
రజతోత్సవ మహాసభకు బీఆర్ఎస్ ప్రభబండిని శనివారం సంగెం మండలకేంద్రంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. గుమ్మడికాయ కొట్టి ప్రభబండిని ప్రారంభించిన అనంతరం గ్రామస్తులు డప్పు చప్పుళ్లు,
ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ సమాజం నాటి పాలకుల అలసత్వంతో అణచివేతకు గురైంది. కరువు- కాటకాలతో భూములు బీళ్లు వారడం, అతివృష్టి-అనావృష్టి, ఆకలి, అప్పులు, దారిద్య్రం వెంటాడింది. మరోవైపు పంటకు కనీస గిట్టుబాటు ధ�
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జాతరలా తరలిరావాలని బీఆర్ఎస్ పార్టీ కడ్తాల్ మండలాధ్యక్షుడు పరమేశ్ అన్నారు. శ�
2001లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో సమూల మార్పులను కాంక్షిస్తూ బీఆర్ఎస్గా రూపాంతరం చెంది 24 ఏండ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగిడుతున్న వేళ ర�
ప్రజల గుండెల్లో బీఆర్ఎస్కు చెరగని ముద్ర ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి నెంబర్ వన్గా నిలిబెట్టిన ఘనత పదేళ్ల కేసీఆ�